తెలంగాణ రాష్ట్ర
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి
— వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ భద్రయ్య నేతృత్వం లో దాడులు
— ఓ కాంట్రాక్ట్ పొడిగించే విషయంలో కాంట్రాక్టర్ ను డబ్బులు డిమాండ్ చేసిన కమీషనర్
— కాంట్రాక్టర్ నుండి రూ. 30 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులకు దొరికిన కమిషనర్ శ్యాం సుందర్ రావు,




