121 Viewsదౌల్తాబాద్ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు బుధవారం మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో జడ్పిటిసి నిధులతో రూ. 5 లక్షలు,ఎంపిటిసి నిధులతో రూ.4లక్షలు సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ భాగ్య […]
140 Viewsఅక్టోబర్ 06 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ద జిల్లాపెళ్లి రాజేందర్: టి ఎన్ టి యు సి నాయకులు గద్దల నారాయణ శ్రీరాంపూర్ ఏరియా లోని ఆర్కే సెవెన్ గని మేనేజర్కు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సింగరేణి సంస్థలో లాభాలలో 32 శాతం బోనస్ ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ఎలాంటి వివక్షత లేకుండా రెగ్యులర్ కార్మికుల లాగానే వారికి కూడా అన్ని సౌకర్యాలు సదుపాయాలు లాభాలలో వాటాను […]
76 Viewsమంచిర్యాల జిల్లా. నేడు ఐస్ యోగ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు మేఘన మరియు మంచిర్యాల ఆయుష్ డిస్టిక్ డిపిఎం రవి రాథోడ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని సాయికుంట బాలిక వసతి గృహంలో యోగా నేర్పించడం జరిగింది. పిల్లలకు 8 9 10 విద్యార్థులకు యోగా యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం జరిగింది. మానసిక ఒత్తిడి మరియు భయాందోళన చదువుల పట్ల చదివినా కూడా గుర్తుండకపోవడం శారీరక మానసిక ఆరోగ్య కారణాలకు సంబంధించి యోగా ద్వారా మెరుగుపరచుకొని భవిష్యత్తులో […]