తేది :- 23/10/2023 మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు గ్రామస్తుల నుండి నిరసన సెగ తగిలింది నిన్నెల మండలం కృష్ణపల్లి గ్రామంలో సోమవారం పర్యటకు వెళ్ళిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, గ్రామ సమస్యలపై నిలదీశారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులకు గ్రామస్తులకు వాగ్వాదం చోటు చేసుకుంది.పోలీసులు చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి శాంతింప చేశారు.
