Breaking News

భారతదేశ కీర్తిని రెట్టింపు చేసిన. చంద్రయాన్ నమూనా…

285 Views

ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్18, ఆవునూర్ గ్రామంలో దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12.వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవలే ప్రపంచ వేధిక పై భారత దేశం కీర్తినీ రెట్టింపు చేసిన దిశ దశ చాటిన ISRO ప్రవేశ పెట్టిన చంద్రయాన్-3 రాకెట్ నమూనాను సుమారు 20 మీటర్ల ఎత్తుతో ప్రవేశపెట్టారు. ఇటు భక్తులతో పాటు గ్రామ ప్రజలు సందర్శిస్తూ ఆ నిర్వాహకులను కొనియాడుతు సంబరపడుతున్నారు. సెల్ఫీలు ఫొటోలతో ఆ ప్రాంతం కన్నుల విందుగా తయారైంది. ఆమూడూ గ్రామల ఎంపిటిసి సౌల్ల లలిత యువతులో వచ్చిన నూతన ఆలోచన నైపుణ్యాన్ని కొనియాడుతూ భక్తితో పాటు దేశభక్తి ముఖ్యమని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *