నేరాలు

చంద్రుర్తిలో ఒకరు ఉరివేసుకొని ఆత్మహత్య

142 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రం ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన అసంపర్తి దివాకర్(30) అనే యువకుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్ కు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుని భార్య సౌందర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *