అక్టోబర్ 6
పోలీస్ శాఖ పలితల్లో బ్రతిభ కనపరిచి జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ తండ్రి పోచయ్య ను సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రచర్ల నరేష్ ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బాలేశం గౌడ్,ఎంపిటిసి కవిత శ్రీనివాస్ రెడ్డి,మండల కో ఆప్షన్ ఎక్బాల్,ఉప సర్పంచ్ బింగి మల్లేశం, బుద్ధ నాగరాజు,కొంపెళ్లి కరుణాకర్,వార్డు సభ్యులు కొంపల్లి మహేష్,బుద్ధ సత్యం,గణేష్,బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బత్తినీ శ్రీనివాస్,పాండవుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.




