352 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 8, ముక్తినాథ్ కేవలం హిందువులకే కాదు, ముస్లిములకు కూడా పవిత్రక్షేత్రం. ఈ ఆలయం రాణి పౌవా గ్రామానికి సమీపంలో ఉంది. హిందువులు ఈ పవిత్రక్షేత్రాన్ని ముక్తిక్షేత్రం అంటారు. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉండేదనీ, ఆ తరువాత బౌద్ధులు ఆరాధనాక్షేత్రంగా మారిందని భావిస్తారు. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం సాలిగ్రాం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ […]
67 Viewsఅనారోగ్యంతో బాధపడుతూ ఎర్రోళ్ల పుల్లయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచారు. ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహితులు మాట్లాడుతూ తోగుట మండల పరిధిలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరం అని, చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాధపడ్డారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయకాంత్, సంపత్, ప్రశాంత్, నరేష్, ఆంజనేయులు, భాస్కర్, గణేష్, శీను […]
116 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో బుధవారం రోజు భారతదేశం నుండి 2025 వరకు క్షయ వ్యాధిని నిర్మూలించుటలో భాగంగా”టీబి విముక్తి భారత్” ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ బుడ్డస్వర్ణలత భాగ్యరాజ్ ప్రారంభించడం జరిగింది. అనువనిత క్షయ వ్యాధి గ్రస్తులకు అనగా షుగరు. బిపి రెండు వారాలకు మించి పెడతెరపిలేని దగ్గు. బరువు తగ్గడం జ్వరం రావడం. వంటి లక్షణాలు గల వ్యక్తులను ముందస్తు స్కానింగ్ చేసి పరీక్షలు నిమిత్తం […]