ముస్తాబాద్, అక్టోబర్ 5, కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు రమేష్ ముదిరాజ్, ఎఆర్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు అదే గ్రామంలో ముదిరాజ్ సంఘం తరుపున సన్మానించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ రమేష్ మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుండి కష్టపడి చదివి, ప్రభుత్వ ఉద్యోగం సాధించినందుకు అభినందనలు తెల్పారు. తక్కువ వయసులోనే మంచి మార్గంలో ఉన్నత శిఖరాలను యువత చేరుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి చిగురు దేవయ్య , గనాది నదం, చిగురు దేవేందర్, చిగురు రాములు, చిగురు నరేష్, గనాధి శ్రీకాంత్, చిగురు నరేష్,చిగురు విజయ్ లు పాల్గొన్నారు.
76 Viewsరైతుమాఫీ లో కొత్త రైతు భరోసా ఎగవేత సిద్దిపేట జిల్లా జూలై 26 మండల కార్యవర్గ సమావేశం సిద్దిపేట రూరల్ మండలం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు మన మండల కేంద్రంలో మండల స్థాయి కార్యవర్గ సమావేశం సిద్దిపేట మండలం అధ్యక్షులు అన్నసరం సురేష్ గౌడ్ ఆద్వర్యం లో ఏర్పాటు చేయడం జరుగింది . ఈ కార్యక్రమానికి ముక్య అతిధి గా మెదక్ పార్లమెంట్ కో కన్వీనర్ చింతా సంతోష్ […]
167 Views – గొల్లపల్లి బస్టాండులో శవయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ లో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను శవయాత్ర నిర్వహించి అనంతరం దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని మంచిర్యాల కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి పై అనుచిత […]
226 Viewsముస్తాబాద్, డిసెంబర్ 9 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది అందులో భాగంగా గన్నేవారిపల్లె గ్రామశాఖ అధ్యక్షుడు గాధం మల్లేష్… ఉపాధ్యక్షుడు గన్నె ఆంజనేయులు…రేసు విజయ్.. గన్నె అరుణ్ గన్నె రాకేష్.. గన్నే కార్తిక్… ముఖ్య కార్యకర్తల మీటింగ్లో ఆప్యాయతంగా కేకే మహేందర్ రెడ్డిని కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ఎమ్మెల్యే కావచ్చు కానీ విజయం మనదేనని తెలిపారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా […]