Breaking News

ఆర్థిక సహాయం అందజేత

148 Views

సిద్దిపేట జిల్లా  సెప్టెంబర్ 21

మర్కుక్ మండల కేంద్రం లో సుర్వి విజయ చాలా రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ మృతిచెందగా, విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ వారి కుటుంబాన్ని

పారమర్శించారు. రూ. 5000,ఆర్థిక సహాయాన్ని అందించారు. వారితో పాటు సీనియర్ నాయకులు ఆంజనేయులు శ్రీనివాస్ రవి నవీన్ రాజు తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *