మంగపేట మండల ఎంపీడీఓ శ్రీధర్ లాంగ్ లివ్ తీసుకోవ డంతో జిల్లా కలెక్టర్ ముఖ్య కార్యనిర్వహన అధికారి ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్ష కులు ఆలేటి సుదర్శన్ ను ఇంచార్జి ఎంపీడీఓగా నియా మకం అయ్యారు.
87 Views*మంచిర్యాల నియోజకవర్గం* ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని *అంబేద్కర్ చౌరస్తా (IB)* వద్ద నిరసన కార్యక్రమ నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ·అధ్యక్షులు,ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, వరి పంట క్వింటాల్ కి *500 రూపాయల బోనస్* తో పాటు, *రెండు లక్షల రూపాయల* రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది, కానీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చిన మాట తప్పినందువలన, మంచిర్యాల […]
221 Viewsకరీంనగర్ జిల్లా :జులై 25జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, భారీ వర్షాలకు గన్నేరువరం మండల కేంద్రంలో పిడుగు పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే..కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కొత్త స్వప్న- శ్రీనివాస్ ఇంటిపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగు పడి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.ఒక్కసారిగా భారీ శబ్దంతో రావడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. కుటుంబ సభ్యులు […]
175 Views ఆహ్వాన పత్రిక అందజేత శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శనివారం జరగబోయే మార్కండేయ జయంతి సందర్భంగా ఆహ్వాన పత్రికను మాజీ జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావుకు పద్మశాలి సేవా సంఘం వారు అందజేశారు. అధ్యక్షులు రాపెల్లి దేవంతం, వనం రమేష్, వనం రాజు,గౌరీ శంకర్ ఉన్నారు. No Slide Found In Slider. Poll not found కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్