ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత

69 Views

జగదేవపూర్ మండల పరిధిలోని మాందాపూర్ గ్రామానికి చెందిన నర్ర నర్సయ్య ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ లింగాల బిక్షపతి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికి 2000/-రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామస్థులు తదితరులు ఉన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *