జగదేవపూర్ మండల పరిధిలోని మాందాపూర్ గ్రామానికి చెందిన నర్ర నర్సయ్య ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ లింగాల బిక్షపతి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికి 2000/-రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామస్థులు తదితరులు ఉన్నారు
