దాంతే పంచాంగం ప్రకారం ఈనెల 19న (మంగళవారం) వినాయక చవితి వేడుకలను , విగ్రహ ప్రతిష్టాపనలను నిర్వహించుకోవాలని అలాగే 27-09-2023 (బుధవారం )నాడు నిమజ్జనం జరుపుకోవాలని భైంసాకు చెందిన ప్రముఖ వేద పండితులు శ్రీ బబ్రు మహారాజు సూచించారు
365 Viewsభువనగిరి పార్లమెంట్ స్థానం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి కేటాయించాలి డిసెంబర్ 30 సిద్దిపేట జిల్లా దూల్మిట్ట. జనగామ ప్రాంత అభివృద్ధిపరుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన, మొక్కవోని దీక్ష పట్టుదలతో, కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, నేనున్నానంటూ ప్రజల అవసరాల అభివృద్ధికై, నిరంతరాయంగా శ్రమిస్తున్న జిల్లా అధ్యక్షుడు జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి భువనగిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని,దూల్మిట్ట మండల కాంగ్రెస్ […]
152 Viewsఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలో సోమవారం రోజు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 46వ ఆవిర్భావ దినోత్సవం కె. శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ D.మల్లికార్జున హాజరై ఫెడరేషన్ జండా ఆవిష్కరించి ఐక్య పోరాటాల ఆవశ్యకతను గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎం. రఘురామయ్య అధ్యక్షత వహించగా జెండా ఆవిష్కరణ వేదికను జీ.వీ.రమణయ్య గారు సుందరంగా తీర్చడం జరిగింది. అనంతరం గూడూరు డిపో సీనియర్ నాయకులు M. శేషయ్య […]
211 Views 15: గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలోని జెండా వద్ద ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచి పాశం బాపు రెడ్డి మాట్లాడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుటకు వెనుక ఎందరో త్యాగమూర్తుల ఫలితం ఉందని బ్రిటిష్ వారితో పోరాడి ఎంతోమంది త్యాగమూర్తులు భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని ఎందరో మహానుభావుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పాశం బాపురెడ్డి ఎంపీటీసీ […]