దాంతే పంచాంగం ప్రకారం ఈనెల 19న (మంగళవారం) వినాయక చవితి వేడుకలను , విగ్రహ ప్రతిష్టాపనలను నిర్వహించుకోవాలని అలాగే 27-09-2023 (బుధవారం )నాడు నిమజ్జనం జరుపుకోవాలని భైంసాకు చెందిన ప్రముఖ వేద పండితులు శ్రీ బబ్రు మహారాజు సూచించారు
129 Views కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి. గోపి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బి. గోపి భాద్యతలు స్వీకరించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన ఆర్. వి. కర్ణన్ నల్లగొండ జిల్లా కలెక్టర్ గా బదిలీ అవడంతో, జిల్లా నూతన కలెక్టర్ గా డా: బి. గోపిని ప్రభుత్వం నియమించింది, ఈ సందర్భంగా బుధవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను బి. […]
191 Viewsసంక్రాంతి సంబురం మెదక్ జిల్లాలో ఘనంగా వేడుకలు ముగ్గులతో విరబూసిన వాకిళ్లు ఇంటింటా పిండి వంటల ఘుమఘుమలు పతంగులు ఎగరేసిన చిన్న, పెద్దలు జనవరి 16 మెదక్ జిల్లా సంక్రాంతి పండుగను మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వాకిళ్లన్నీ రంగురంగుల ముత్యాల ముగ్గులు, ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. హరిదాసులు, గంగిరెద్దుల ఇంటింటికీ తిరుగుతూ సందడి చేశారు. సంక్రాంతి, కనుమ పండగలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మెదక్, […]
88 Viewsమే 12, 24/7 తెలుగు న్యూస్: కార్పొరేట్లకే దేశ సంపద పదేండ్లుగా దోచిపెట్టిన మోడీ… ప్రజలకు చేసిందేమీ లేదు చేసిన పనులు చెప్పుకోలేక మతచిచ్చు రాజేస్తున్న బీజేపీ తెలంగాణా చైతన్యం మరోసారి చాటాలి పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ అమలు చేస్తాం : ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకగాంధీ ”మోడీ పాలనలో బడా వ్యాపారులకే మేలు జరిగింది.. సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదు.. మోడీ ఏదైనా పని చేసినట్లయితే నేను ఈ పనులు చేశానని చెప్పేవారు. కానీ […]