దాంతే పంచాంగం ప్రకారం ఈనెల 19న (మంగళవారం) వినాయక చవితి వేడుకలను , విగ్రహ ప్రతిష్టాపనలను నిర్వహించుకోవాలని అలాగే 27-09-2023 (బుధవారం )నాడు నిమజ్జనం జరుపుకోవాలని భైంసాకు చెందిన ప్రముఖ వేద పండితులు శ్రీ బబ్రు మహారాజు సూచించారు
79 Viewsచెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం వివిధ గ్రామాలకు చెందిన తెరాస పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. Poll not found Telugu News 24/7 Telugu News 24/7
126 Views*ప్రభుత్వ వైఫల్యలపై గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని గజ్వెల్ నియోజకవర్గ బిజెపి ఆధ్వర్యంలో ముట్టడిచడం జరిగింది బిజెపి నిర్వహించిన ధర్నాలో కేసీఆర్ సర్కార్ 9ఏళ్లుగాప్రజలను చేస్తున్న మోసాలపై నిలదీశారు.* *దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి పథకాలను కేవలం BRS నాయకుల అనుచరులకే వర్తింపజేయడం వల్ల అనేక మంది నిరుపేదలకు అన్యాయం జరుగుతోంది, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మండిపడ్డారు రాష్ట్ర […]
213 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 10) తెలంగాణ లో ఎన్నికల కోడ్ దృశ్య పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం కరీంనగర్ సిపి సుబ్బారాయుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే తగిన రసీదులు,పత్రాలు చూపించాలని లేనియెడల నగదును సీజ్ చేస్తామని వాహనదారులకు సూచించారు. ఈ తనిఖీ లో […]