దాంతే పంచాంగం ప్రకారం ఈనెల 19న (మంగళవారం) వినాయక చవితి వేడుకలను , విగ్రహ ప్రతిష్టాపనలను నిర్వహించుకోవాలని అలాగే 27-09-2023 (బుధవారం )నాడు నిమజ్జనం జరుపుకోవాలని భైంసాకు చెందిన ప్రముఖ వేద పండితులు శ్రీ బబ్రు మహారాజు సూచించారు
121 Viewsప్రతి ఇంటింటికి తిరిగి మట్టి స్వీకరణ చేసిన కార్యక్రమం హుజురాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఆకుల రాజేందర్ ఆజాద్ కా అమృత ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 1 ప్రధానమంత్రి సూచన మేరకు జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు సంపెల్లి సంపత్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నా దేశం నా మట్టి ( మేరీ మాటి మేరీ దేశ్ ) అనే కార్యక్రమం హుజురాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఆకుల రాజేందర్ పాల్గొని ప్రతి […]
98 Viewsఅక్టోబర్ 7 సిద్దిపేట జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేతోజి వినోద్ చారి ఆధ్వర్యంలో గజ్వేల్ మండలం బయ్యారం గ్రామ కమిటీ వేయడం జరిగింది. కన్వీనర్ గా క్యాసారం శ్రీకాంత్, కో కన్వీనర్ గా పంగ ప్రశాంత్, బూత్ అధ్యక్షుడిగా క్యాసారం రమేష్,ఉప అధ్యక్షుడిగా ఒంటేర్పుల స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఒంటేర్పుల అనిల్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా క్యాసారం గంగారాం,మైసాని ప్రశాంత్ లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కానుగుల […]
140 Viewsసింగసముద్రము ఆయకట్టు నీటి విడుదల. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాలని ఎల్లారెడ్డిపేట మండల ఆయకట్టు వరప్రదాయిని సింగసముద్రం నీటిని ఎల్లారెడ్డిపేట,బొప్పపూర్ కోరుట్లపేట సర్పంచ్ ల ఆధ్వర్యంలో సింగసముద్రము నీటిని విడుదల చేశారు. ఈ నీటి ద్వారా 1800 ఎకరాల భూములు సాగులోకి రానున్నాయి. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలని నీరటిలకు ఆయా గ్రామాల సర్పంచ్ లు వారికి సూచించారు.ఈ నీటి విడుదల కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, బొప్పపూర్ సర్పంచ్ […]