దాంతే పంచాంగం ప్రకారం ఈనెల 19న (మంగళవారం) వినాయక చవితి వేడుకలను , విగ్రహ ప్రతిష్టాపనలను నిర్వహించుకోవాలని అలాగే 27-09-2023 (బుధవారం )నాడు నిమజ్జనం జరుపుకోవాలని భైంసాకు చెందిన ప్రముఖ వేద పండితులు శ్రీ బబ్రు మహారాజు సూచించారు
202 Viewsసంక్రాంతి సంబురం మెదక్ జిల్లాలో ఘనంగా వేడుకలు ముగ్గులతో విరబూసిన వాకిళ్లు ఇంటింటా పిండి వంటల ఘుమఘుమలు పతంగులు ఎగరేసిన చిన్న, పెద్దలు జనవరి 16 మెదక్ జిల్లా సంక్రాంతి పండుగను మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వాకిళ్లన్నీ రంగురంగుల ముత్యాల ముగ్గులు, ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. హరిదాసులు, గంగిరెద్దుల ఇంటింటికీ తిరుగుతూ సందడి చేశారు. సంక్రాంతి, కనుమ పండగలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మెదక్, […]
175 Viewsసమాచర హక్కు చట్టం-2005 కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకి రక్షణ కల్పించాలి సెప్టెంబర్ 19 కొమురం భీం ఆసిఫాబాద్ కొమురం భీం ఆసిఫాబాద్ హక్కు చట్టం-2005 కార్యకర్తలకి రక్షణ కల్పించాలని మరియు వాంకిడి మండల పరిధిలో గల కొత్తగా ప్రారంభమైన పోలీస్ స్టేషన్లో సమాచార హక్కు చట్టం-2005 బోర్డు ఏర్పాటు చేయాలనీ కోరుతూ వాంకిడి మండల ఎస్సై సాగర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా సమాచార హక్కు చట్టం-2005 కోమరంభీం ఆసిఫాబాద్ […]
150 Viewsఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీ కె. తారకరామారావు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం సాయంత్రం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేయనున్నారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మించిన వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ […]