Breaking News

దాతల ధాత్రుత్వం

159 Views

బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో 15,500/-ఆర్ధిక సహాయం

టూరునాగారం,సెప్టెంబర్ 06

ఏటూరునాగారం మండలంకు చెందిన నిరు పేద మహిళా యండి హసీనాకు ఆపరేషన్ నిమిత్తం ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ దాతల సహకారంతో 15,500/- రూపాయలు సహా యం అందజేశారు.బ్లడ్ డోనర్ సయ్యద్ వహీద్ బాధిత మహిళా నివాసంకు వెళ్లి ఆమెను పరామర్శించి ఆమెకు దాతల ద్వారా వచ్చిన డబ్బు లు అందచేయటం జరిగింది. ఈ సందర్బంగా హసీనా దా తలు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *