ముఖ్యమంత్రి * కల్వకుంట్ల చంద్రశేఖర రావు * గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున సుమారు లక్ష మెజారిటీతో గెలవాలని ఎర్రవల్లి గ్రామం నుంచి యాదాద్రి దేవస్థానం కు *పాదయాత్ర* చేస్తున్న సందర్భంగా దారి మధ్యలో ఉన్నటువంటి తిరుమలపూర్ లో గల హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన BRS పార్టీ యువజన విభాగం సభ్యులు చెన్ రాజ్ కృష్ణ..
