Breaking News

వర్గల్ మండల్ గుంటుపల్లి గ్రామంలో మేరీ మాట్టి -మేరీ దేష్ కార్యక్రమం….

114 Views

*మేరీ మాట్టి – మేరా దేష్ కార్యక్రమం*
ఈ రోజు ఉదయం గుంటిపల్లి గ్రామంలో బూత్ అధ్యక్షులు కొండ పరమేష్ అధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు *మేరా మిట్టి – మేరా దేష్ అజాధి కా అమృత్ మహోత్సవ* కార్యక్రమంలో భాగంగా నేడు గుంటిపల్లి గ్రామంలో మట్టిని సేకరించి, ప్రతి ఇంటికి తిరిగి మట్టిని సేకరించి దేశ రాజధాని ఢిల్లీలో పవిత్ర అమృత వాటిక నిర్మాణ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పంపరి రమేష్, ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, BJYM ప్రధాన కార్యదర్శి కిచ్చుగారి పాండు, బూత్ ఉపాధ్యక్షులు శ్రీరామ్ కర్ణకార్, కొండ బాబు, బన్నీ రెడ్డి తదితరులు పాల్గొన్నారూ.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *