సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావును,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దుర్గయ్య, ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి పడిగ రాజు, భూ చక్రం, ముదిరాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు