_జగదేవపూర్ గ్రామానికి చెందిన తెరాస వార్డు సభ్యుడు మిట్టపల్లి (వీరముష్టి) వెంకటేశం కుమారుడు *అఖిల్* పదవతరగతి అలిరాజపేట్ స్కూల్లో చదువుతూ బుధవారం పాఠశాలకు వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు_
99 Viewsరాష్ట్ర ప్రజలకు మరో ప్రతిష్ఠాత్మక రోడ్డు అందుబాటులోకి రానున్నది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నిర్మించే ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణా నదిపై 4 లేన్ల ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సన్నాహాలు హైదరాబాద్-తిరుపతి మధ్య 50 కి.మీ. తగ్గనున్న ప్రయాణ దూరం రాష్ట్ర ప్రజలకు మరో ప్రతిష్ఠాత్మక రోడ్డు అందుబాటులోకి రానున్నది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నిర్మించే ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణా నదిపై 4 లేన్ల ఐకానిక్ కేబుల్ […]
171 Views ఇంట్లో తండ్రి శవం. మరోవైపు కుమారునికి పబ్లిక్ పరీక్ష – బరువెక్కిన గుండెతో పరీక్ష రాసిన విద్యార్థి – తద నంతరం దహన సంస్కరణలుమ రణించిన తండ్రి శవం ఇంట్లో ఉండగా పదో తరగతి పరీక్ష రాయడానికి బరువెక్కిన గుండెతో తల్లడిల్లుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. పదో పరీక్ష ఆ విద్యార్థికి కఠిన పరీక్షగా మారి విద్యార్థిని కల్చివేసింది స్థానికులు చెప్పిన వివరాలకు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎ ల్లారెడ్డిపేట మండలం రాచర్ల […]
111 Viewsతెలంగాణది అద్భుత ప్రగతి ????తెలంగాణ, అయోవా రాష్ర్టాలు కలిస్తే అద్భుతాలు ????అమెరికాలోని అయోవా రాష్ట్ర గవర్నర్ కితాబు ????ఆహారధాన్యాలు, పౌల్ట్రీ, మాంసోత్పత్తిలో రెండూ నం.1 ????అయోవా లెఫ్టినెంట్ గవర్నర్తో మంత్రి నిరంజన్రెడ్డి ????అమెరికా పర్యటనలో పలువురితో భేటీ వ్యవసాయరంగంలో తెలంగాణ, అయోవా రాష్ర్టాలు కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్ పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అద్భుత ప్రగతి సాధించాయని కితాబిచ్చారు. […]