ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు3, మండల శివారులో దేశాయి బీడీ కంపెనీ సమీపంలో అనుమానంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులు1.ఆరుట్ల సతీష్ తండ్రి చంద్రారెడ్డి ముస్తాబాద్, 2.పడాల వెంకటసాయి తండ్రి ఎల్లయ్య గూడెం, 3.మండాటి చందు తండ్రి లింగం ముస్తాబాద్, 4.శివరాత్రి తిరుపతి తండ్రి నాంపల్లి ఎల్లారెడ్డిపేట, వ్యక్తులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద 100 గ్రాముల గాంజాయి లభించిగా వారిని అదుపులో తీసుకొని వెనువెంటనే తహశీల్దార్ ముస్తాబాద్ ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించి 400 గ్రాములు గాంజాయి నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
102 Views– కంట్రోల్ రూం మొబైల్ నెంబర్ 93986 84240 – అత్యవసరం సహాయం కావాల్సిన వారు వెంటనే సంప్రదించాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి .. రాజన్న సిరిసిల్ల జిల్లా లో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూం లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం తెరిచిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. వర్షాల వల్ల ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్న, అత్యవసర సహాయం కావల్సిన, ఏదైనా సమాచారం ఇవ్వాల్సి ఉన్న వెంటనే […]
99 Views*_కుక్క కరిచిన ఆరు నెలలకు రేబీస్ వ్యాధి సోకి.. బాలుడి దుర్మరణం_* *_కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వెలుగు చూసిన ఘటన_* *_ఆరు నెలల క్రితం కుక్క కరిచినా భయపడి ఇంట్లో చెప్పని 17 ఏళ్ల బాలుడు_* *_మూడు రోజుల క్రితం బాలుడికి తీవ్ర జ్వరం, నీటిని చూసి భయపడిన వైనం_* *_ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం దుర్మరణం_* _కుక్క కరిచిన విషయం ఇంట్లో చెబితే తిడతారని భయపడ్డ ఓ […]
115 Views శ్రీ శ్రీ శ్రీ భావనంద విశ్వనాథ గురుదేవులు అనుగ్రహంతో పాండురంగాశ్రమం సంకల్పించిన శతకోటి హరే రామ నామ జప యజ్ఞంలో భాగంగా జగదేవపూర్ మండలంలో ప్రతి గ్రామంలో ఏకాదశి నగర సంకీర్తనలు మరియు అఖండ హరే రామ భజనలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మాఘ బహుళ ఏకాదశి అయిన ఈ రోజు మునిగడప గ్రామంలో అద్భుతంగా 12 గంటల పాటు అఖండ హరే రామ నామ భజన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో […]