ముస్తాబాద్, జూలై15 ప్రభన్యూస్ మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు రైతుబంధు అధ్యక్షుల నివాసం ఆధ్వర్యంలో ఉన్న వృద్ధులకు ప్రతీ రోజు సాయంత్రం 5.గంటల నుండి 6.గంటల వరకు రోజుచాయ్ లు బిస్కెట్స్ అందించడంలో భాగంగా మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొర్రాయిపల్లె చెందిన మెంగని శ్రీనివాస్ మానవతా దృక్ తత్వంతో ఈరోజు మోహినికుంట గ్రామంలో వృద్ధులకు చాయ్ లు బిస్కెట్లు మిర్చిలు వృద్ధులకు అందించారు. ఈకార్యక్రమన్ని స్థాపించిన రైతబంధు అధ్యక్షులు
కల్వకుంట్ల గోపాల్ రావు సేవా దృప్పతాన్ని గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.
110 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 29) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రనికి చెందిన కీ”శే”అన్నల్ దాస్ సురేష్ మమత కూతురు పూజ వివాహానికి పుస్తె మట్టెలు అందజేసిన మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని,సంపాదనలో కొంత నిరుపేదలకు సహాయం అందిస్తే సంతోషంగా ఉంటుందని అందులో భాగంగా ఈరోజు ఒక నిరుపేద యువతి వివాహానికి నా వంతు […]
443 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెప్టెంబర్ 13: బండలింగంపల్లి గ్రామంలో 25 రోజుల క్రితం శ్రీరామోజు రాజేశం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. వారి కుటుంబ దీనస్థితిని చూసి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ స్థితిని చూసి ఎల్లారెడ్డిపేట మండల విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం సభ్యులు 9వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కార్యదర్శి కొలనూరి శంకర్ చారి, […]
95 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిధి): రైతులు వడ్లను రోడ్లపైన ఆరబెట్టడం వలన వచ్యేపోయే వాహనదారులు ఆటంకమే జరుగుతుందని అంతే కాకుండా కొందరు ధాన్యం కుప్పల గమనించకుండా ప్రాణాలు గాల్లో కలిసి కుటుంబాల పెద్దదిక్కు కోల్పోయి చిన్నాభిన్నం అవుతారని ఎస్ఐ గణేష్ పేర్కొన్నారు. మరి ఆలాంటి ప్రమాదం జరిగినా అట్టిరైతులపై కేసులు నమో చేస్తామని అన్నారు. రైతులందరూ పోలీసులకు సహకరించి రోడ్లపైన వరి ధాన్యాన్ని ఆరబెట్టదని రైతులకు తెలిపారు. ఇదే క్రమంలో ఆవునూరు గ్రామానికిచెందిన వెంకట్ […]