ముస్తాబాద్, జూలై15 ప్రభన్యూస్ మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు రైతుబంధు అధ్యక్షుల నివాసం ఆధ్వర్యంలో ఉన్న వృద్ధులకు ప్రతీ రోజు సాయంత్రం 5.గంటల నుండి 6.గంటల వరకు రోజుచాయ్ లు బిస్కెట్స్ అందించడంలో భాగంగా మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొర్రాయిపల్లె చెందిన మెంగని శ్రీనివాస్ మానవతా దృక్ తత్వంతో ఈరోజు మోహినికుంట గ్రామంలో వృద్ధులకు చాయ్ లు బిస్కెట్లు మిర్చిలు వృద్ధులకు అందించారు. ఈకార్యక్రమన్ని స్థాపించిన రైతబంధు అధ్యక్షులు
కల్వకుంట్ల గోపాల్ రావు సేవా దృప్పతాన్ని గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.
127 Viewsవిధి ఆడిన వింత నాటకంలో ఎవరు అతీతులు కారని విధిరాతను మార్చడం ఎవరి తరం కాదని మూడు రోజుల వ్యవధిలో గుండెపోటుతో తల్లి కొడుకులు మృతి చెందిన విషాదకర సంఘటన మరే కుటుంబానికి రావద్దని సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో మూడు రోజుల వ్యవధిలో కొడుకు కొప్పు సత్యనారాయణ, తల్లి కొప్పు రామవ్వ ఇద్దరు మృతి చెందరు. మంగళవారం వారి కుటుంబాన్ని […]
58 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ఆరుగురు ఏఆర్ కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ లుగా పదోన్నతి. పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం : పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్ లకు శుభాకాంక్షలు తెలిపిన సీపీ. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కమీషనరేట్ అర్ముడ్ విభాగం లో పనిచేస్తున్న ఎఆర్ కానిస్టేబుల్ లు హెడ్ కానిస్టేబుల్ లుగా పదోన్నతి పొందిన సందర్బంగా అట్టి అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ […]
167 Views – గొల్లపల్లి బస్టాండులో శవయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ లో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను శవయాత్ర నిర్వహించి అనంతరం దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని మంచిర్యాల కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి పై అనుచిత […]