ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 9, మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ సర్దార్ సర్వాయి పాపన్న మండలంలోని అన్నిగౌడ సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కొండ శ్రీనివాస్ గౌడ్ కరోనటైంలో చేసినటువంటి సేవలు కరోనా సోకిన ఎంతోమంది బాధితులను కరోనాను లెక్కచేయకుండా చికెన్ గుడ్లు ఆహారం అందించిన ఘనత ఆయనకు దక్కిందని ఈవిషయాన్ని గమనించిన ఆయనకు డిల్లీలో జాతీయ సర్దార్ పాపన్న అవార్డు అందించి శాల్వాతో సన్మానించారు. ఈఘనత తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని కొండా శ్రీనివాస్ గౌడ్ కు ఆగౌరవం దక్కిందని సంఘం నాయకులు అభినందించి గౌడసంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా సగౌరవంగా శాల్వాతో సన్మానం చేశారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు మోతే బాలరాజు, మాజీ జెడ్పిటిసి మేరుగు యాదగిరిగౌడ్, మేరుగు రాజేశంగౌడ్, సీనియర్ నాయకుడు అంజగౌడ్, పట్టణ అధ్యక్షులు తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లెల్ల ఉపేంద్రగౌడ్, కోలా కృష్ణగౌడ్, సత్యంగౌడ్, మండలంలోని అన్ని గౌడసంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
46 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎల్లారెడ్డిపేట మండల రజక సంఘం అధ్యక్షులు కంచర్ల నర్సింలు ఆధ్వర్యంలో బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపిపి పిల్లి రేణుక కిషన్ , జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు రజక సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ లోకుర్తి బాల మల్లయ్య లు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అ నంతరం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట అగయ్య మాట్లాడుతూ నిజాం […]
23 Viewsమంచిర్యాల జిల్లా. మన తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా మారాయి. కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర 240 మరియు కేజీ చికెన్ విత్ స్కిన్ 220 రూపాయలగా మార్కెట్లో అమ్ముతున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా కేజీ చికెన్ స్కిన్లెస్ ధర 240 రూపాయలు ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర 220 రూపాయలు విత్ స్కిన్ చికెన్ ధర 180 గా మార్కెట్లో అమ్ముతున్నారు. జిల్లపేల్లి రాజేందర్ […]
51 Views ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మారకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం – హాజరైన ఎక్సైజ్ సీఐ జె . ఇంద్రప్రసాద్ మరియు సిబ్బంది – ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం బెల్లంపల్లి: జీవితాలను చిన్నాభిన్నం చేసే మాదకద్రవ్యాలకు మత్తు పదార్థాలకు విద్యార్థిని, విద్యార్థులు ప్రజలు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐ ఇంద్ర ప్రసాద్ గారుకోరారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎస్ ప్రవీణ్ కుమార్ […]