ముస్తాబాద్, ప్రతినిధి జూలై 9, బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ముస్తాబాద్ మండలానికి చెందిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ ఈనెల15 నాడు బీసీ ప్లీనరిని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర రవి గౌడ్ కోరారు. పదివేల మంది బిసి ప్రతినిధులు నిర్వహించే బిసి రాజకీయ ప్లీనరీని తెలంగాణలో రాజకీయాలను శాసించబోతున్నామని అన్నారు. ఈసమావేశంలో బీసీల రాజకీయ భవిష్యత్తు దశా చర్చించడం జరుగుతుందని బీసీ మేధావులందరూ హాజరవుతారని అన్నారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ అగ్రకులాల వారే పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారని ఇంతకాలం బిజెపిలో రాష్ట్ర అధ్యక్షునిగా బీసీ నేత బండి సంజయ్ ని సైతం తప్పించి మళ్లీ అగ్రకులాలకు అప్పజెప్పడం దురదృష్టమని అన్నారు. అన్ని రాజకీయ విద్యా బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఈసమావేశంలో చర్చించడం జరుగుతుందని అన్నారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు మట్ట నరేష్ మరియు బీసీ విద్యార్థి నాయకులు నవీన్,జగన్, అల్లే నిరాజ్, ఎల్లె చింటూ, కోడి రోహిత్, సాయి, ఎండి సోహెల్ తదితరులు పాల్గొన్నారు.
166 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి13, రాత్రి సమయంలో ముస్తాబాద్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద బోరుబావుల యొక్క కరెంటు వైర్లను గుర్తు తెలియని దొంగలు కట్ చేసి దొంగతనం చేసినారని ముస్తాబాద్ గ్రామానికి చెందిన బండారి యాదగిరి తండ్రి పెంటయ్య సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినామని అతనితోపాటు మరో 18, మంది రైతుల యొక్క కరెంటువైర్ లను కూడా కట్ చేసి ఎత్తుకెళ్లారని తెలుపగా రైతులు […]
388 Viewsముస్తాబాద్ జనవరి 31, ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి చేతుల మీదుగా లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల గల చెక్కులను ముస్తాబాద్ లోనే 17 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం ఒక్కరోజు 34 పంపిణీ చేశారు . నిన్నటి రోజున 40 చెక్కులను కలుపుకొని గత రెండు రోజుల్లో మొత్తం74 కళ్యాణలక్ష్మి చెక్కులని పంపిణీ చేశారు. ప్రతీ […]
26 Viewsమల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇందిరమ్మ అత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు డిబిఎఫ్ ధర్నా. నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు. తుర్క బంజెరు పల్లి వడ్డెరుల ప్లాట్ లకు పొజిషిన్ చూపించాలి. డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ సిద్దిపేట జిల్లా జనవరి 20, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ అత్మీయ భరొసా పధకాన్ని వర్తింప చేయాలని ,నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) జాతీయ […]