ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 5, ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన వంగ భూమగౌడ్, (పోతుగల్ భూమాగౌడ్) గత కొద్ది రోజుల క్రితం పరమపదించారు. ఈసందర్భంగా ఆయన తనయులు వంగ లక్ష్మీపతి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, వంగ స్వామిగౌడ్ దాతృత్వాన్ని ప్రదర్శించి తండ్రి జ్ఞాపకార్ధం కోసం పోతుగల్ గ్రామంలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతి గృహంలో సుమారు 60.కి పైచిలుకు విద్యార్థులకు భోజనానికి అవసరపడే ప్లేట్లును అరటి పండ్లును వితరణ చేశారు. ఈమేరకు మాజీ ఎంపిటిసి కుక్కల దేవేందర్, మాజీ ఎంఈఓ రామచంద్రం గౌడ్, విశ్రాంతి ఉపాధ్యాయులు బాలఎల్లం గౌడ్, వార్డెన్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
104 Viewsఅధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు అవటం లేదు పాతబస్తీ అంటేనే చులకనగా చూస్తున్న అధికారుల ఎందుకింత నిర్లక్ష్యం గజ్వేల్ లో నాయకులు ఉన్నారాలేరా అని అనిపిస్తుంది మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి కోట మైసమ్మ రోడ్డు నడవలేని పరిస్థితి గుంతలు గుంతలుగా ఉన్నాయి నీళ్లలో ఉండేసరికి గుంతలు ఏర్పడడం లేదు అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా చేస్తున్నారు చాలాసార్లు రోడ్డు చెయ్యమని చెప్పిన గాని […]
82 Views ముస్తాబాద్, ప్రతినిధి జులై 11, బిసి విద్యార్థి సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో బిసి విద్యార్థి సంఘం కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మరియు జిల్లా డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయం ముందు ధర్నా అనంతరం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేసాం, గత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి […]
33 Viewsదౌల్తాబాద్ మండల కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కొంగరి అమరేందర్ రెడ్డి,దుబ్బాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బురాని శ్రీకాంత్ కరాటే మాస్టర్,దుబ్బాక మున్సిపల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కడవెర్గు గోపి, డాకూరి శ్రీకాంత్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిశారు.గెలుపుకు కారణం అయినా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని సన్మానం చేశారు.అనంతరం సందర్బంగా ఇటీవల […]