70 Views తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ లోని గ్రామంలో శుక్రవారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సీయల్ (గురుకులం) స్కూల్ లో నీటి సమస్యను పరిష్కరించడానికి ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ నిధుల నుండి బోర్ వేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్, ఉపసర్పంచ్ సాయిరాం, వార్డ్ సభ్యులు రాజేష్, మహేందర్,ఎంపీటీసీ ప్రసూనా నర్సయ్య,కార్యదర్శి సలీం, స్కూల్ ప్రిన్సిపాల్ శకుంతల మేడం, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీరామోజు శేఖర్ Ts24/7 […]
55 Views-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్,బేతి మధుసూదన్ రెడ్డి సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన మంగి ఎల్లయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ శనివారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి,బేతి మధుసూదన్ రెడ్డి,మండల మాజీ యూత్ ప్రెసిడెంట్ కరుణాకర్,మేకల శ్రీనివాస్,బాలస్వామి, బాయికాడి వెంకటేష్,తడెం బాబు,సాయికుమార్,నర్సింలు తో కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ ఎర్రోళ్ల […]
59 Viewsడాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి అనురాగ్ జయంతి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ రమేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్, డీపీఓ వీర బుచ్చయ్య, డీవైఎస్ఓ రాందాస్, సిరిసిల్ల […]