ప్రాంతీయం

రైతు ఖాతాలో డబ్బులు వేయాలని నిరాశన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు

116 Views

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మంగళవారం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మునిగెల రాజు ఆధ్వర్యంలో రైతుల ఖాతాల్లో వడ్ల కొనుగోలు డబ్బులు వెంటనే జమ చేయాలని మండల కేంద్రంలో భిక్షటన కార్యక్రమం చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ , అరెపల్లి బాలు , ఎడ్ల తిరుపతి , చిలుక శ్రీనివాస్ , యోగి ,సలీం , ఉమాశంకర్ , విజయ్ ,సూర్య , విక్కి ,తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *