తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలో కట్టమైసమ్మ చెరువు కట్టపైన గ్రామపంచాయితీ నుండి బోనాలు తీసుకెళ్లారు…
ముస్తాబాద్ వెంకటరెడ్డి జూన్8, గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలో చెరువుల పండుగ’’ నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. చెరువు పాటలు సహా చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు. నాయకులు, గ్రామస్తులు ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు.
కార్యక్రమంలో సర్పంచ్ బద్దీ కళ్యాణి భాను, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ,ఎంపీటీసీ సౌల్ల లలిత, కార్యదర్శి మల్లి కార్జును, గ్రామ శాఖ అధ్యక్షుడు పొన్నల పద్మరెడ్డి గారు,ఉప సర్పంచ్ గోపన్న గారి నీరజ ,వార్డ్ మెంబర్స్ బద్దీపడిగే సత్యం రెడ్డి పొన్నాల రాజిరెడ్డి, దొలి ఎల్లం,పొన్నాల సతీష్ రెడ్డి ,చేపూరి రాజయ్య,కొత్తకొండ శ్రీను, వేణురావు, కనిమేని పద్మారెడ్డి, జక్కుల నర్సింలు, బద్దీపడిగే సత్యంరెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ అవునూరి సతీష్ చందర్ రావు ,కోప్షన్ మెంబర్ కనిమేని శ్రీనివాస్ రెడ్డి గారు పాతురి రామిరెడ్డి బెస్త సంఘ సభ్యులు, మహిళ సంఘ నాయకురాలు , సిఏలు VRA గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
94 Views– రుణమాఫీ పై అన్నదాతల హర్షం దౌల్తాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బాంధవుడు అని మాజీ సర్పంచ్, పిఎసిఎస్ డైరెక్టర్ చిక్కుడు సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామంలో అన్నదాతలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేవన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ […]
116 Viewsమంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నుండి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను సస్పెండ్ చేసినందుకుగాను ఈరోజు భారతీయ జనతాపార్టీ గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అశోక్ జిల్లా అధికార ప్రతినిధి దేవ సాని కృష్ణ కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్ యువమోర్చా అధ్యక్షులు తిరుపతి యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గౌడ్ ఓ బి […]
94 Viewsమోచి దారం గుర్తుకు మద్దతుగా నిలబడండని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందిన కొండ్లెపు సుధాకర్ గుర్తు దారం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రమోచి సంక్షేమసంఘం కులబంధువులు మోచి జాతి ఐక్యతకోసం అభివృద్ధికోసం అహర్నిశలు కృషి చేసి మన కులాన్ని సమాజంలో పరిచయం చేసినకీ.శే . బొర్రోల్ల గంగారం మెట్పల్లి కీ.శే. లక్ష్మి రాజం (సిరిసిల్ల)వారి ఆలోచనా విధానాలను ఆశయాలను సాధించడానికి మీముందుకు తీసుకువెళ్లి కుల అభివృద్ధికై పాటుపడతానని ప్రధాన కార్యదర్శిగా ఓటు వేసి […]