. ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9, ఆడబిడ్డ పెళ్లికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ చెక్కులు.. మండలానికి చెందిన 8మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 1.సారుగు కనకవ్వ, 2,కావటి వెంకటవ్వ, 3,మోతె పద్మ, 4,ఎల్సాని లలిత, 5,నీలవ్వ, 6,పార్వతీ రుచిత, 7, కడమంచి ఎల్లవ్వ, 8,మెడిశెట్టి పద్మ, 8మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష ఒక వంద 16 రూపాయలు మొత్తం 1,00,116. కళ్యాణం లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు పంపిణీ చేసిన వారిలో ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతీ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ కంచం మంజుల నర్సింలు, జెల్లావెంకటస్వామి, చేతులు మీదుగా అందించారు.
97 Viewsవీర్నపల్లి పోలీస్ స్టేషన్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులను,5S అమలు తీరు,ఫంక్షనల్ వర్టికల్స్ ను కోర్ట్ డ్యూటీ,రిసెప్షన్,బ్లూ కోల్ట్ పెట్రోల్ మొబైల్, టెక్ టీమ్స్ పనితీరు ఎస్పీ పరిశీలించారు. పోలీస్ సిబ్బంది పని తీరు,ప్రజలకు అందుతున్న సేవలు, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న నేరాల వివరాలను ఎస్పీ పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా […]
71 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని బుధవారం పెట్రోల్ బంక్ ముందు గంటసేపు కోతుల అరవిర భయంకరమైన యుద్ధం మధ్యలో ప్రయాణికులు గ్రామవాసులు బిక్కుబిక్కుమంటూ తలుపులు మూసుకుని చూసే పరిస్థితి దాపురించింది వీటికి ప్రభుత్వం త్వరగా నివారణ మార్గాలు చూపించాలి లేకపోతే ప్రజల ప్రాణాలు పోవడం ఖాయమని స్థానిక ప్రజలు అంటున్నారు. శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్
63 Views*స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి * బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బీజేపీ సభ్యత్బం పై ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మూగ జయ శ్రీ పాల్గొనడం జరిగింది. ఈ […]