. ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9, ఆడబిడ్డ పెళ్లికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ చెక్కులు.. మండలానికి చెందిన 8మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 1.సారుగు కనకవ్వ, 2,కావటి వెంకటవ్వ, 3,మోతె పద్మ, 4,ఎల్సాని లలిత, 5,నీలవ్వ, 6,పార్వతీ రుచిత, 7, కడమంచి ఎల్లవ్వ, 8,మెడిశెట్టి పద్మ, 8మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష ఒక వంద 16 రూపాయలు మొత్తం 1,00,116. కళ్యాణం లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు పంపిణీ చేసిన వారిలో ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతీ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ కంచం మంజుల నర్సింలు, జెల్లావెంకటస్వామి, చేతులు మీదుగా అందించారు.
128 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్15, తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ గనప శివజ్యోతి, ఎంపీటీసీ భుస్స స్వప్న లింగం, ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి 17వ తేదీన సిరిసిల్లలో జరిగే తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని ఎంపీపీ మానస పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎంపీటీసీ కోడి అంతయ్య, సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, గనప […]
121 Views కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.మండలం లోని మాంధపూర్ ,పలుగుగడ్డ గ్రామల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమం ను శుక్రవారం స్థానిక సర్పంచ్ లు లింగాల భిక్షపతి, శ్రీపతి రాజేశ్వరి రవి తో కలిసి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,ఎంపీటీసీల ఫోరం జిల్లా […]
63 Viewsసిద్దిపేటలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. సిద్దిపేట్ జిల్లా డిసెంబర్ 26 సిద్దిపేటలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ గా చింతల పవన్ కుమార్ ని నియమించడం జరిగింది. దీంతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక వసతి గృహాలలో సమస్యలు ఉన్నాయంటూ వాటిపై అలుపెరగని పోరాటం […]