ముస్తాబాద్, జూన్ 17, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కనమేని చక్రధర్ రెడ్డి విద్యార్థులకు అక్షరాభ్యాసం వివరిస్తూ పిల్లలతోపాటు
పలకా, బలపం పట్టి అక్షరాలను దిద్దించారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించనున్న సంప్రదాయ కార్యక్రమంలో ముస్తాబాద్ కనమేని చక్రధర్ రెడ్డి సమక్షంలో పాఠశాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా కార్యక్రమాన్ని జరిపించారు. ఈకార్యక్రమంలో బిజెపి మండలం అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు జిల్లెల్ల మల్లేశం, ఉపేంద్ర, పిఎసిఎస్ డైరెక్టర్ మిరుదొడ్డి దేవయ్య, పప్పుల శ్రీకాంత్ బండి శ్రీకాంత్, శీలభాను, మీస శంకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
182 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెసిఆర్ కాలనీ సమీపంలో టీ కొట్టు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్న దాసరి కృష్ణంరాజు అనే వ్యక్తిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చంపుతామని బెదిరించి కులం పేరుతో దూషించారని ఇటీవల ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు అయిన ఆగకుండా వాట్సాప్ లో వాయిస్ రికార్డులు పెడుతూ చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడు వాపోయారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని […]
110 Viewsమంచిర్యాల జిల్లా నవంబర్ 29 తారీకు బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా దీక్ష దివాస్ కార్యక్రమాన్ని పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం రోజున మా పార్టీ జిల్లా ఆఫీసులోని, మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ దీక్ష దివస్ కార్యక్రమాన్ని చేయడం చేసే సందర్భంలో భాగంగా అలంకరణ దృష్టిలో నస్పూర్ మున్సిపాలిటీ జీఎం ఆఫీస్ నుండి మంచిర్యాల మున్సిపాలిటీ ఎసిసి వరకు డివైడర్ కు, తోరణాలతో అలంకరించడం ,చౌరస్తాలలో జెండాలతో,తోరణాలతో అలంకరించడం […]
102 ViewsPసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం అప్పాయిపల్లి గ్రామంలో ఆదివారం చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా యూత్ ఆధ్వర్యంలో శివాజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కేశబోయిన ప్రభాకర్, యాదగిరి, గణేష్, మహేష్, స్వామి, రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka Manne Ganesh Dubbaka