130 Viewsవినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కరపత్రాల ఆవిష్కరణ సిరిసిల్ల, మార్చి 14, 2024: వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పేర్కొన్నారు. జాతీయ వినియోగ దారుల దినోత్సవం సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సిరిసిల్ల వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు. మూల్యం చెల్లించి వస్తువులను కొనుగోలు చేసినా, సేవలను పొందినా అందరూ వినియోగదారులేనని, […]
81 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రినిడి అడిక్షన్ సెంటర్ ను సందర్శించిన మంచిర్యాల డిసిపి .* ఈరోజు రామగుండం కమిషనరేట్ మంచిరాల జోన్ డిసిపి ఏ. భాస్కర్ మంచిర్యాల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించి, ఆవరణను పరిశీలించి, సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, డ్యూటీ వైద్యులతో మాట్లాడి అన్ని శాఖల, ప్రభుత్వం మత్తు పదార్థాల నిర్మూలనకు వ్యతిరేకంగా తీసుకుంటూ చర్యల్లో భాగంగా ముఖ్యంగా పునరావాస కేంద్రం (Rehabitation Centre) పనితీరును అడిగితెలుసుకొన్నారు. ఆసుపత్రి ఆవరణలో […]
128 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 9, (24/7న్యూస్ ప్రతినిధి): తెలుగు వారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగలలో తెలుగువారి తొలిపండగైన ఉగాది ఒకటి అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగను మన పూర్వీకులు ప్రతిఏటా తెలుగు సంవత్సరాది అని కూడా పిలుస్తారు. దీన్ని అనుసరించే రాశిఫలాలు, ఆదాయం వ్యయము పేరు ప్రఖ్యాతలు రాజపూజ్యం అవమానం ఉగాది రాగానే ఈ కొలనాలను నమ్ముకుంటారు. ఇకపోతే తీపి చేదులతో […]