ఆధ్యాత్మికం

జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్యకు ఆహ్వాన పత్రిక అందజేసిన అంజయ్య స్వామి 

124 Views

 

జనగామ పట్టణంలో ఆదివారం జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య కి ఆహ్వాన పత్రిక యాదాద్రి భువనగిరి జిల్లా కైలాస పురం ( కాచారం) గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం, రేణుక ఎల్లమ్మ ఆశ్రమం అధ్యక్షులు ఐ వి ఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ అధ్యక్షులు డాక్టర్.వంగపల్లి అంజయ్య స్వామి జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య కు శ్రీ రుద్ర చండీ యాగం ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ సందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ ఈ నెల 22 అనగా వచ్చే సోమవారం లోక కల్యాణం కోసం శ్రీ శ్రీ రుద్ర చండీ యాగం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం కార్యక్రమం ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *