
జగదేవపూర్ మండల కేంద్రం లో గురువారం బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు వివిధ సంఘాల ఛైర్మన్ లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.




