Breaking News

నూతన టైల్స్ హోల్ సేల్ అవుట్ లైట్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

114 Views

గజ్వేల్ నియోజకవర్గం లోని కుకునూరుపల్లి మండలంలో నూతన టైల్స్ హోల్ సేల్ అవుట్ లైట్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన యజమాని రవి జై. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, మర్కుక్ జెడ్పిటిసి ఏంబరి మంగమ్మ రామచంద్రం, మార్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, మర్కుక్ మండల బిసి సెల్ రాష్ట్ర సేవ రత్న అవార్డు మ్యాకల కనకయ్య ముదిరాజ్, వర్గల్ జెడ్పిటిసి బాలమల్లు యాదవ్, దామరకుంట ఎంపిటిసి కృష్ణ యాదవ్, కొత్త శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత జగదేవపూర్ మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు ముదిరాజ్, మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ , మండల యువజన ప్రధాన కార్యదర్శులు, తీగుళ్ల బాలకిషన్ ముదిరాజ్, చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్ బోయిని నరసింహులు, బాలు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *