ప్రాంతీయం

పాఠశాల విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు బహుకరించిన గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి…

110 Views
   ముస్తాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 1, మండేపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గిప్ట్ ఎ స్మైల్ లో భాగంగా మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు
10తరగతి విద్యార్థిని విద్యార్థులకు
ప్యాడ్స్ ,2పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, బి ఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి  పాఠశాల అధ్యాపకులు, టీచర్స్ పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *