ముస్తాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 1, మండేపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గిప్ట్ ఎ స్మైల్ లో భాగంగా మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు
10తరగతి విద్యార్థిని విద్యార్థులకు
ప్యాడ్స్ ,2పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, బి ఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి పాఠశాల అధ్యాపకులు, టీచర్స్ పాల్గొన్నారు.
99 Views ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చేరి విద్యావంతులై విజేతలుగా నిలవాలి సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 ) ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చేరి విద్యావంతులై విజేతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాసంస్థలలో 5వ తరగతి ప్రవేశాలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుండి 9 తరగతులలో ఖాళీల ప్రవేశాలకు, టీ జి స్వేరిస్ గౌలిదొడ్డి, అలుగునూరు సీ […]
23 Viewsతలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ గజ్వేల్, డిసెంబర్ 22, (తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం తలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్టు భవన్ లో తలకోక్కుల చంద్రకళ 10 వ వర్ధంతి సందర్భంగా ట్రస్ట్ భవన్ లో దాదాపు 120 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ తలకొక్కుల లక్ష్మణ్, కోశాధికారి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి […]
209 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది :27-01-2024 నిర్లక్ష్యం గా, అజాగ్రత్త గా వాహనాలు నడపడం వల్లనే అధిక రోడ్డు ప్రమాదాలు : మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ ఐపిఎస్. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. రోడ్ భద్రత మాషోత్సవాల సందర్బంగా మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ కేంద్రం లోని బాలాజీ ఫంక్షన్ లో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంచిర్యాల […]