కథనాలు

వివోఎగా విధులు నిర్వర్తించిన మిర్యాల కార్ రూప సేవలు చిరస్మరణీయం…..

104 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వంలోని మండల సమాఖ్య గా విధులు నిర్వర్తించిన మిర్యాలకార్ రూప స్వర్గస్తులై నేటికీ రెండు సంవత్సరాలు గడిచిన సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ఎల్లవేళలా వారి కుటుంబ సభ్యులు తోటి సహచర బృందం మండల సమాఖ్య సభ్యులు సిఏలు స్వయం సహాయక సంఘాలు వారు చేసిన సేవలు మరువలేనివని అన్నారు 18 సంవత్సరాలుగా పనిచేసే అమర వీరత్వం తో కరోనా తో పోరాడి అమరులయ్యారు రూప భర్త శ్రీనివాస్ అందరి తరపున మనశాంతి కలగాలని ఎక్కడున్నా భగవంతున్ని కుటుంబ సభ్యులు కోరారు ఆమె భర్త శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా మా గుండెల్లో సజీవంగానే ఉందని కన్నీటిపర్యంతం చెందారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *