ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 23, మండల కేంద్రంలో శ్రీమార్కండేయ ఆలయంలో ఉగాది పర్వదినము, శ్రీ శోభకృత్ నామ సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై సమావేశం జరిపిన అనంతరం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మూడవసారి తడుక బాలకిషన్, ఉపాధ్యక్షులుగా గౌడ మల్లేశం, ఎనగందుల దశరథము, ప్రధాన కార్యదర్శులుగా దొంత బాలరాజు, బిట్ల దేవానందం, కోశాధికారిగా గౌడ కృష్ణారి, చిట్టి కోశాధికారిగా శ్రీరామ్ మనోహర్, గౌరవ సభ్యులుగా దోమల లక్ష్మీనారాయణ, తడుక లక్ష్మీనారాయణ, బిట్ల దేవానందం, దండె రామకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా గౌడ సహదేవు, మెరుగు భూమేషు, గౌడ మల్లేశం, మారెల్లి శ్రీనివాసు, తడక ప్రభాకర్, దొంత బాలరాజు, బిట్ల సంతోష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు సన్మానించి అభినందించారు.
66 Viewsమంచిర్యాల జిల్లా. ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరియు ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 211 మంది లబ్దిదారులకు 2,11,24,476 రూపాయల చెక్కులను మరియు ముఖ్యమంత్రి సహాయకనిధి చెక్కులు 193 మంది లబ్దిదారులకు 63,16,000/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు […]
125 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శనివారం తెలంగాణా మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది .తెలంగాణ మాల మహానాడురాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ అంబేద్కర్ తన యొక్క దూరదృష్టితో ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఉండి దాదాపు రెండు సంవత్సరాల 11 నెలల 18 […]
281 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం రైతులతో సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు. రైతులు అధైర్య పడవద్దని రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని కొనేంతవరకు ప్రతి ఐకెపి సెంటర్ సహకార సొసైటీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చుండి పోరాటం చేయడం […]