ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి23, గతతొమ్మిది నెలల క్రింద ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన గూడెం గ్రామానికి చెందిన కస్తూరి రవి కుటుంబ సభ్యులకి 2,00,000/- రూపాయల చెక్కు అందజేత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ చెక్కు 2,00,000/- రూపాయల చెక్కును నేరుగా వారి ఇంటికి వెళ్లి కార్యకర్త కుటుంబానికి అందజేసిన మండల బి.ఆర్.ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు…
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కస్తూరి రవి ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతి చెందారు.
కస్తూరి రవి భార్య అయిన రమ గారికి బిఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటూ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన 2,00,000/- రెండు లక్షల రూపాయల చెక్కును నేరుగా ఇంటికి వెళ్లి వారికుటుంబ సభ్యులకు అందజేసిన ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, బి.ఆర్.యస్. మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఉపసర్పంచ్ శాడ శ్రీనివాస్, ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, గ్రామశాఖ అధ్యక్షుడు పొట్లపల్లి కిషన్, బి.ఆర్.ఎస్ నాయకులు కొమ్ము బాలయ్య, కోల పర్శరాములు, వెంకటరమణ, దేవయ్య, విష్ణు, తిరుపతి, అంజయ్య, దేవదాస్, శోభన్, సురేందర్, నవీన్, బి.ఆర్.ఎస్.వి నాయకులు కోలఅక్షయ్ గౌడ్, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
111 Viewsభక్తిరత్న పురస్కార గ్రహీతకు ఘన సన్మానం రామకోటి రామరాజును సన్మానించిన ఆర్యవైశ్య భక్త బృందం సిద్దిపేట జిల్లా గజ్వేల్ జులై 11 సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ ఆర్యవైశ్య భక్త బృందం వారు గురువారం నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు భక్తిరత్న జాతీయ పురస్కారం వచ్చిన శుభ సందర్బంగా ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఆర్యవైశ్య భక్త బృందం వారు మాట్లాడుతూ రామ నామమే ప్రాణమని నమ్మిన […]
360 Viewsముస్తాబాద్, జనవరి12 (24/7న్యూస్ ప్రతినిధి) పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీని బలోపేతం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి నాయకులతో సమీక్షించి మండల కమిటీ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ మండలసీనియర్ నాయకలు నామాపూర్ మేర్గు అంజగౌడ్ ను మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకొని సాల్వాతో సన్మానించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మేర్గుఅంజగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి పార్టీ అలాగే జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు పేరుపేరునా […]
27 Viewsమండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రామసాగర్లో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శైలజ, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, సర్పంచ్ నరేష్ గౌడ్, ఉపాధ్యాయులు శివకుమార్, శ్రీకాంత్ రెడ్డి, లావణ్య, రూమ్ టు రీడ్ కోఆర్డినేటర్ భవాని, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల […]