ప్రాంతీయం

సభ్యత్వంఉన్న కార్యకర్తకు మనోధైర్యాన్ని అందించి రెండులక్షల చెక్కును బీఆర్ఎస్ పార్టీ తరపున..

141 Views
     ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి23,  గతతొమ్మిది నెలల క్రింద ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన గూడెం గ్రామానికి చెందిన కస్తూరి రవి కుటుంబ సభ్యులకి 2,00,000/- రూపాయల చెక్కు అందజేత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ చెక్కు 2,00,000/- రూపాయల చెక్కును నేరుగా వారి ఇంటికి వెళ్లి కార్యకర్త కుటుంబానికి అందజేసిన  మండల బి.ఆర్.ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు…
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కస్తూరి రవి ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతి చెందారు.
కస్తూరి రవి భార్య అయిన రమ గారికి బిఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటూ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన 2,00,000/- రెండు లక్షల రూపాయల చెక్కును నేరుగా ఇంటికి వెళ్లి వారికుటుంబ సభ్యులకు అందజేసిన ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, బి.ఆర్.యస్. మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఉపసర్పంచ్ శాడ శ్రీనివాస్, ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, గ్రామశాఖ అధ్యక్షుడు పొట్లపల్లి కిషన్, బి.ఆర్.ఎస్ నాయకులు కొమ్ము బాలయ్య, కోల పర్శరాములు, వెంకటరమణ, దేవయ్య, విష్ణు, తిరుపతి, అంజయ్య, దేవదాస్, శోభన్, సురేందర్, నవీన్, బి.ఆర్.ఎస్.వి నాయకులు కోలఅక్షయ్ గౌడ్, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *