ప్రాంతీయం

శ్రీగిరిపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న ఎర్రోళ్ల శ్రీనివాస్

136 Views

ఈరోజు శ్రీగిరిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి వివాహ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న వైద్య సేవలు మరియు మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ dr ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి గారు గారు ఆహ్వానం పలికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, భారస మండల అధ్యక్షుడు బెండే మధు, మర్కుక్ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ ఆంజనేయులు, సీనియర్ నాయకులు దర్మారెడ్డితదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *