ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి15, డిపో మేనేజర్ సిరిసిల్లాకు మర్యాదపూర్వకంగా కలిసి ఇంటర్ విద్యార్థులకి పరీక్షలు సమయంలొ అందుబాటులోకి బస్సులు ఇబ్బంది కాకుండా ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు రేపటి నుండి 15/03/2023 నుండి పరీక్షలు జరుగుతున్నందున పరీక్షలకు అనుగుణoగా విద్యార్థులకు పరీక్షలు సమయానికి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రతివిద్యార్థి ఉన్నచోట ఆపి వారిని గమ్యం స్థానంలో దిoపాలని బీసీవిద్యార్థి సంఘం పక్షాన విజ్ఞప్తి పైవిషయాని పరిగనలోకి తీసుకొని ఆర్టీసీ డ్రైవర్ సిబ్బందికి తెలియజేయాలని కోరామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆత్మవిశ్వాసంతో కంచర్ల రవి గౌడ్, ఆర్టీసీ అధికారులు, ఎస్బిఐ కంట్రోలర్ కూడ పాల్గొన్నారు.
85 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెప్టెంబర్ 12 హిందువుల పండుగ రాగానే ఆంక్షలు చర్యలు తెలంగాణ రాష్ట్రంలో హిందువుల తమ పండగలు చేసుకోవాలన్న సర్కారు ఆంక్షలు విధిస్తుండడం చాలా అన్యాయం అని బిజెపి యువమోర్చ ఎల్లారెడ్డిపేట్ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి అన్నారు వారు మాట్లాడుతూ మెజారిటీ ఎక్కువ ఉన్నా భారతదేశంలో హిందువులు పండుగ స్వేచ్ఛగా జరుపుకునే హక్కులు లేవా తెలంగాణ రాష్ట్రం ఏమైనా పరాయి దేశంలో ఉందా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి […]
111 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మంత్రి హరీష్ రావు ను మరియు శాసన మండాలి డిప్యుటీ స్పీకర్ బండ ప్రకాష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మేకల కనకయ్య ముదిరాజ్ ఈరోజు మంత్రి హరీష్ రావు ను కలిసిన సేవ రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య ముదిరాజ్ మరియు ధర్మన్న ముదిరాజ్ సిద్దిపేట్ రాధాకృష్ణ ముదిరాజ్ దుబ్బాక తదితరులు పాల్గొన్నారు ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర […]
173 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం 11 గంటల నుండి 02 గంటల వరకు జరిగిన ప్రజాదివాస్ లో ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రజల నుండి 10 ఫిర్యాదులు తీసుకున్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.మంగళవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ లో 10 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు […]