Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన వ్యక్తి కొండ లక్ష్మణ్

130 Viewsమలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ*బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో సింగిల్ విండో చైర్మన్  గుండారపు కృష్ణారెడ్డి  మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీత్యా నాయక్ ,గొల్లపెళ్లి గ్రామ శాఖ అధ్యక్షులు అందే సురేష్ హరిదాస్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు సిరికొండ నాగరాజు బి […]

ప్రకటనలు

జిల్లా మహాసభ వాయిదా

185 Viewsధర్మ సమాజ్ పార్టీ ( డి ఎస్ పి ) జిల్లా మహాసభ వాయిదా ధర్మ సమాజ్ పార్టీ (డి.ఎస్.పి ) జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు సిద్దిపేట జిల్లా జులై 27 సిద్దిపేట జిల్లా ఈనెల 28వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగే ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా మహాసభని జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న విస్తార వర్షాల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గొల్లపల్లి యాదవ సంఘం అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక

224 Viewsగొల్లపల్లి యాదవ సంఘం అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక ఎల్లారెడ్డిపేట మండలం జులై : 20 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో యాదవ సంఘం పెద్దమనుషుల సమక్షంలో నూతన అధ్యక్షులు , కమిటీ సభ్యులను ఏకగ్రీవంగ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా శాగ శ్రీనివాస్ యాదవ్ , ఉపాధ్యక్షులుగా అలివెలి సత్తయ్య యాదవ్ , ప్రధాన కార్యదర్శిగా శాగ లక్ష్మణ్ యాదవ్ , క్యాషియర్ పెంజర్ల సత్తయ్య యాదవ్ , ముఖ్య సలహాదారులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

రుణమాఫీ పట్ల హర్షం.

180 Viewsరుణమాఫీ పట్ల హర్షం ఎల్లారెడ్డిపేట మండలంలో రైతుల రుణమాఫీ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బుధవారం తెలిపారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేయడం చరిత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోతుందన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన రుణమాఫీని తిరిగి రేవంత్ రెడ్డి చేయడం ధైర్య […]

Breaking News ప్రకటనలు

నేడు రూ. లక్ష లోపు రుణమాఫీ

178 Viewsరాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులైన రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు 23, 779 రైతుల కు మాఫీ చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం అమలుపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ఈ క్రింది రైతు వేదికల్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని పేర్కొన్నారు. […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం వ్యవసాయం

నేడు రూ. లక్ష లోపు రుణమాఫీ…

168 Viewsనేడు రూ. లక్ష లోపు రుణమాఫీ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా —————————————- సిరిసిల్ల, జూలై 17, 2024: —————————————- రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులైన రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు 23, 779 రైతుల కు మాఫీ చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం అమలుపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రభుత్వ లాంఛనాలతో పంపిణీ

103 Viewsకళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రభుత్వ లాంఛనాలతో పంపిణీ కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ప్రకటనలు

వ్యాయామంతోనే ఆరోగ్యం: జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్

126 Viewsసిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన వ్యాయామశాల ను పోలీస్ అధికారులతో కలిసి సోమవారం ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో బిజీగా ఉండే సిబ్బందికి ,విధులతో పాటుగా ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఆకాంక్షించారు. జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారుల సంక్షేమనికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధికారులు , సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటానికి ఈ జిమ్ […]

Breaking News ప్రకటనలు

వేములవాడ నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

943 Viewsఅరుణాచలం వెల్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధి నుండి తమిళనాడులోని అరుణాచలం దివ్య క్షేత్రానికి స్పెషల్ బస్సు వేసినట్టుగా ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న గురు పౌర్ణమి పురస్కరించుకుని ఇక్కడి నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలం తరలి వెల్లే అవకాశం ఉన్నందున ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని […]

ప్రకటనలు

రాజన్న పై బురద జల్లుతున్న విచ్ఛిన్నకర శక్తులను తిప్పికొట్టండి.

79 Viewsగోదావరిలోయ విప్లవ స్రవంతిలోని విప్లవ పార్టీల ఐక్యతను దెబ్బతీయడానికి కామ్రేడ్ కూర రాజన్న పై బురద జల్లుతున్న విచ్ఛిన్నకర శక్తులను తిప్పికొట్టండి. సిద్దిపేట జిల్లా జూన్ 21 గడిచిన నాలుగు సంవత్సరాలుగా గోదావరిలోయ విప్లవ స్రవంతిలోని విప్లవ పార్టీలను ఐక్యం చేయడానికి కృషి చేస్తున్న సిపిఐ(ఎం-ఎల్) జనశక్తి నాయకుడు కామ్రేడ్ కూర రాజన్న పై ఎం.వి ప్రసాద్ ముఠా 19 సంవత్సరాలుగా బురద జల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది గోదావరిలోయ విప్లవ స్రవంతిని ఐక్యం చేస్తూ, […]