నేరాలు

కుంటలో పడి వృద్ధుడు మృతి

281 Viewsదౌల్తాబాద్: గేదెకు నీళ్లు తాపడానికి వెళ్లి కుంటలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన దౌల్తాబాద్‌ లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సాయిలు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన దౌల్తాబాద్‌కు చెందిన గొల్లదుబ్బయ్య ఆదివారం నీళ్లు తాపడానికి తన గేదెను స్థానిక కొత్త కుంట వద్దకు తీసుకెళ్లాడు. నీళ్లు తాగిన అనంతరం గేదె కుంటలోకి వెళ్ళింది. ఇది గమనించిన దుబ్బయ్య గేదెను బయటకు […]

నేరాలు

మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా పోలీస్ లను సంప్రదించండి

136 Viewsమహిళల,బాలికల రక్షణ కొరకే షీ టీమ్ లు. జిల్లా వ్యాప్తంగా రద్దీగాల షీ టీమ్ సిబ్బంది మఫ్టీలో నిఘా. మహిళలు,బాలికలు,విద్యార్థినిలు వేధింపులకు గురైనట్లు అయితే వెంటనే జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 లేదా డయల్ 100 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు*. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ […]

నేరాలు

మహిళా అదృశ్యం!

202 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2) సంగారెడ్డి పట్టణంలోని సాయికృప నగర్ కాలానికి చెందిన మహిళా నర్సమ్మ(54) అదృష్యమైనట్లు పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 1వ తేదీ ఇంట్లో వాళ్లతో గొడవపడి ఉదయం 11 గంటలకు బయటకు వెళ్ళింది. బంధువులు చుట్టుపక్కల గాలించిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో భర్త జనార్ధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ లభిస్తే ఈ 08455-276333 నెంబర్ కి ఫోన్ చేయాలని కోరారు. ఎర్రోళ్ల […]

నేరాలు

రోడ్డు ప్రమాదం!

145 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.వివరాలలోకి వెళితే మృతుడు బేజ్జంకి గ్రామానికి చెందిన బండి శ్రీనవాస్ (25)గా పోలీసులు గుర్తించారు.మృతునికి భార్య,కూతురు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

నేరాలు

జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం అందివ్వండి.

255 Views*గంజాయి, మత్తు పధార్థాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి.* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.* *జిల్లా పరిధిలో గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం మెసేజ్ యూవర్ ఎస్పీ నెంబర్ 630-392-2572 కు లేదా డయల్100 కి సమాచారం అందించి, గంజాయి ,మత్తు పధార్థాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యంమై గంజాయి రహిత జిల్లాగా మార్చాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.* ఈ మేరకు శుక్రవారం రోజున ఒక ప్రకటన జారీ చేశారు. జిల్లాలో […]

నేరాలు

గంజాయి, ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న,ఇతరులకు విక్రయించిన కఠిన చర్యలు తప్పవు.

234 Views జిల్లాలో ఉన్న పాన్ షాప్, కిరాణా షాప్ లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు.* *జిల్లాలో ఉన్న పాన్ షాప్ లపై 24/7 పోలీస్ నిఘా ఉంటుంది.* *జిల్లాలో మత్తు పధార్థాల కి సంబంధించిన సమాచారం మెసేజ్ యువర్ ఎస్పీ 630-392-2572 నెంబర్ తెలియజేయండి.* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.* *జిల్లాలో మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని, ప్రభుత్వం నిషేధించిన గంజాయి,మరే ఇతర మత్తు పదార్థాల గురించి […]

నేరాలు

ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టిన కారు

269 Views ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టిన కారు :మహిళ కు తీవ్ర గాయాలు :3 నెలల పసికందు , మరోకరికి స్వల్ప గాయాలు ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట మండలం హారిదాస్ నగర్ బస్ స్టాఫ్ సమీపంలో శనివారం మాద్యాహ్నం 2-00 గంటల ప్రాంతంలో వీర్నపల్లి మండలానికి చెందిన సురేష్, పద్మ అనే దంపతులు సిరిసిల్ల లో పిల్లల ఆసుపత్రి కి మూడు నెలల బాబు ను తీసుకెళ్ళి వైద్యం చేయించుకొని స్వగ్రామానికి తిరిగి వస్తున్న […]

నేరాలు

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి…

220 Views అమ్మాయిపై పోలీస్ లు దాడి చేయడం హేయమైన చర్య…. (తిమ్మాపూర్ జనవరి 25) విద్యార్థుల సమస్యల కోసం రాజేంద్రనగర్ లో ఆందోళన చేస్తున్న ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పై పోలీసులు బైక్ పై నుంచి అమ్మాయి జుట్టు పట్టుకొని లాగి ఈడుచుకెళ్లడం చాలా బాధాకరమన్నారు.. రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి అమ్మాయి పై దాడి చేసిన పోలీసుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు… గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే ఈ […]

నేరాలు

టూ వీలర్ వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి

218 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది 25-01-2024 ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ. రోడ్డు భద్రత మాషోత్సవాల సందర్బంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడాళ్ళ వద్ద హెల్మెట్ మరియు ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తో కలిసి హెల్మెట్ ఉపయోగం, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్‌ ధరించిన వాహనదారులకు చాక్లెట్ లు […]

నేరాలు

నార్సింగిలో తేనెటీగల దాడి!

193 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 25) మండల కేంద్రమైన నార్సింగిలో గురువారం స్థానిక రైతు వేదిక అవరణలో ఒక్క సారిగా తేనెటీగలు వచ్చి చెట్టుకింద కూర్చున్న వారితో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ పాటశాల విద్యార్థుల పై దాడి చేశాయి.దీంతో 15 మంది వరకు తేనెటీగల దాడిలో గాయపడ్డారు.వీరిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్