నేరాలు

ఘోర రోడ్డు ప్రమాదం !

192 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 24) సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటురు గ్రామానికి చెందిన ఎన్నెల్లి శేఖర్ (28) జబ్బాపూర్ దగ్గర మట్టికుప్పకు బైకు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు .మృతునికి భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు.మంగళవారం రాత్రి మైలారం నుంచి పాల క్యాన్లతో ద్విచక్ర వాహనం మీద ఇంటికి వెళ్తుండగా చీకట్లో మట్టికుప్పను ఢీకొని మృతి చెందాడని భేగంపేట ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

నేరాలు

51 గంజాయి చాక్లెట్లు స్వాధీనం

223 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ తేది :24-01-2024 గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. 51 గంజాయి చాక్లెట్స్ స్వాధీనం. నిందితుని వివరాలు: అర్సలన్ అన్సారీ s/o ఇశ్రాఫిల్,22yrs, ముస్లిం, వెల్డింగ్ వర్క్, అమర్ నగర్, పెద్దపల్లి. వివరాలకు వెళ్ళితే తేది : 22-01-2024 రోజున పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపల్లి పట్టణం అమర్ నగర్ లోని వెల్డింగ్ షాప్ లో పనిచేసే వ్యక్తి గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నాడనే నమ్మదగిన సమాచారం […]

నేరాలు

పేకాట స్థావరం పై పోలీస్ ల దాడి..

293 Views-11 మంది జూదరుల పట్టివేత (కరీంనగర్ జనవరి 21) కరీంనగర్ పట్టణం లో ఒక ప్రైవేట్ హోటల్ గదిలో ఆదివారం పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు కరీంనగర్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్, వన్ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో 11 మంది జూదరులను పట్టుకున్నారు.. వారి వివరాలు తిమ్మాపూర్ కు చెందిన బట్టు వెంకటేష్, పోతరాజు దేవేందర్, తాటిపల్లి దినకర్, గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన పగిడి రాజు, బహదూర్ ఖాన్ పేటకు […]

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి…

378 Viewsఎల్లారెడ్డిపేట లో విషాదం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి ఎల్లారెడ్డిపేట జనవరి 19 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ (30) అనే వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపు తప్పి గురువారం రాత్రి 10-00 గంటల ప్రాంతంలో అక్కడికక్కడే మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు, మరణించిన కుమార్ ను రాత్రి కావడంతో ఎవరు చూడకపోవడం శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి అతని తండ్రి బెస్త పద్మయ్యకు సోదరుడు పెంటం ప్రవీన్ కు […]

Breaking News నేరాలు

మాజీ మంత్రి కెటిఆర్ పి ఎ కుంబాల మహేందర్ రెడ్డి కారు డీ

755 Viewsమాజీ మంత్రి కెటిఆర్ పి ఎ కుంబాల మహేందర్ రెడ్డి కారు డీ కొని వృద్దుడికి గాయాలు.ఆస్పత్రికి తరలింపు. సీసీ పుటేజ్ ల ద్వారా గుర్తించిన ముస్తా బాద్ పోలీసులు. శనివారం సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో ముస్తాబాద్ మండలం బదనకల్ స్టేజ్ వద్ద మహేందర్ రెడ్డి కీ సంబందించిన TS 09 Eu 6008 అనే నంబర్ గల క్రేటా కారు ఢీ కొట్టగా వృద్ధుడి కుడి కాలు విరిగిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. […]

నేరాలు

అనారోగ్యంతో మల్లు పల్లె సర్పంచి భర్త మృతి

176 Viewsగత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు పల్లె సర్పంచ్ భర్త శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లు పల్లె గ్రామానికి చెందిన సర్పంచ్ గడ్డి ఎల్లవ్వ భర్త ముత్తయ్య(58) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన నయం కాకపోవడంతో వైద్యం తీసుకుంటూ ఇంటి వద్దనే ఉన్నాడు. శనివారం రాత్రి తీవ్ర అస్వసగుడైన ముత్తయ్య మృతి చెందాడు.ముత్తయ్య […]

Breaking News నేరాలు

మద్యానికి బానిసైన వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

335 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామంలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం చింతల్ టానాకు చెందిన  రంగు దేవయ్య(50) అనే వ్యక్తి బ్రతుకుతెరువు కోసం కోరుట్ల ప్లేట్లో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గతంలో చేసిన అప్పులు తీవ్రం కావడంతో మద్యానికి బానిస అయ్యాడు. ఇదే క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన దేవయ్య ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య […]

Breaking News నేరాలు

తాళమేసిన ఇంటిలో భారీ చోరీ…

677 Viewsముస్తాబాద్, జనవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామానికి చెందిన బిట్ల వెంకటేష్ అనే వ్యక్తి తన బంధువుల ఇంటికి నిన్న తేదీ 11.1.2024 రోజున వెళ్లి ఈరోజు 12.1.2024 న ఉదయం తన ఇంటికి తిరిగి రాగా గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న దాదాపు 8 తులాల బంగారు ఆభరణాలు, 23 తులాల వెండి ఆబరణలు నగదు 65 వేల రూపాయలను దొంగిలించారని బిట్ల వెంకటి దరఖాస్తు […]

Breaking News నేరాలు ప్రాంతీయం

అధికారుల చర్యలు జాప్యం…!!

285 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోఇటీవల నరికిన టేకు చెట్టును నరికిన ప్రబుద్ధుడిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలు హోటల్లో ప్లాస్టిక్ కప్పుల్లో చాయ్ అమ్మడం పట్ల వారికి ఇంతవరకు నోటీసులు అందడం లేదని ఎల్లారెడ్డిపేట మండల వాస్తవ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మండల ఈవో పట్టించుకోవాలని కోరుతున్నారు. లేదంటే జిల్లా కలెక్టర్ కు వినతిని నివేదిస్తామని అంటున్నారు. Telugu News 24/7tslocalvibe.com

నేరాలు

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

254 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ తేది :10-01-2024 కోడి పందాల కేసులో 09 మంది బైండోవర్ కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల నేపథ్యంలో చెన్నూర్ రూరల్ సర్కిల్ కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ ల పరిధిలో కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ విద్యాసాగర్ హెచ్చరించారు. కోడి పందాలు, జూదం వంటి వ్యసనాలు జీవితాన్ని నాశనం చేస్తాయని అన్నారు. వీటిపై నిఘా ఉంటుందని, చట్ట విరుద్ధ కార్యక్రమాలు […]