89 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 09) 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సహకారం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియ గాంధీ 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.. మానకొండూర్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అట్ల అనిల్ తిమ్మాపూర్ మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర మణికంఠ ఆధ్వర్యంలో కేకు కట్ చేసే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు… ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ తిమ్మాపూర్ మండలం ప్రధాన కార్యదర్శి జంగా రామకృష్ణారెడ్డి , బొంగాని శ్రీనివాస్, గొంగిడి […]
ఆధ్యాత్మికం
ముసుగులు తొలగించేలా చర్యలు చేపట్టండి…
104 Views–లేదంటే ఆందోళనలకు సిద్ధం. –తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన జేఏసి నాయకులు (తిమ్మాపూర్ డిసెంబర్ 02) తిమ్మాపూర్ మండల కేంద్రం ఆర్టిసి బస్టాండ్ ముందు నెలకొల్పిన మహనీయుల విగ్రహాలపై ముసుగులు తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదించాలని తిమ్మాపూర్ జేఏసి నాయకులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం లో వినతిపత్రం అందించారు.గత ప్రభుత్వం లో రెండేళ్ల క్రితం నెలకొల్పిన అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రాం ల విగ్రహలపై ముసుగులు తొలగించడం లో జరుగుతున్న కాలయాపన […]
చలో మాలల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ…
95 Views(తిమ్మాపూర్ నవంబర్ 27) జాతీయ మాలమహనాడు తిమ్మాపూర్ మండల అధ్యక్షులు ఎలుక రాజు ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో చలో మాలల సింహ గర్జన పోస్టర్ ను ఆవిష్కరించారు.. ఈ సందర్బంగా ఎలుక రాజు మాట్లాడుతూ.. డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జన సభకు అధిక సంఖ్యలో మాల సోదరులందరూ మాలల సింహ గర్జన సభకు ఇంటికి తాళాలు వేసి అందరు స్వచ్ఛంద తరలివచ్చి,ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని […]
సరస్వతీ శిశు మందిర్ స్కూల్ లో దీపోత్సవం వేడుకలు
171 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ స్కూల్ లో ఘనంగా దీపోత్సవం వేడుకలు, కన్నుల పండుగగా జరిగాయి. తెలుగు వారు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ కార్తీక దీపోత్సవం వేడుకలు ను ఒక పండుగల జరుపుకుంటారు. ఈ యొక్క దీపోత్సవం కార్యక్రమం లో సరస్వతి శిశు మందిర్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యలు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
నాగుల ఎల్లమ్మగుడికి మకర తోరణం….
89 Viewsనాగుల ఎల్లమ్మగుడికి మకర తోరణం అందజేత ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో గల శ్రీజమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ అమ్మవారికి గొల్లపల్లిలో గల అరు ణాచలం గ్రూప్ సభ్యులు రూ.25వేల విలువైన మకర తోరణాన్ని అందజేశారు. అందజేసిన వారిలో కొండ రమేష్ గౌడ్, పందిళ్ల సుధాకర్ గౌడ్, గరుగుల కృష్ణ హరిగౌడ్, పెంజర్ల దేవయ్యయాదవ్, పాటి దేవయ్య, మద్దివేణి శ్రీధర్, దాసరి గణేష్, నిరంజన్, కిషన్ రెడ్డి, రాజు నాయక్ […]
ఆనాటి పది పైసల నాణాలతో అమ్మ వారి అద్భుత రూపం
151 Views● చిత్రించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు ● 1984వ సంవత్సరం నాటి అరుదైన పది పైసలు ● ఆనాటి పాతనాణాలు అమ్మ రూపంలో చూసి తరించామన్న భక్తులు దుర్గాదేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని కంటికి కనిపించని ఆనాటి అరుదైన 1984 నాటి పది పైసలను ఉపయోగించి ఆధ్యాత్మిక కళానైపుణ్యంతో అమ్మవారి అద్భుత రూపాన్ని రూపొందించి మంగళవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి భక్తిని చాటుకున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం […]
శ్రీ రేణుక మాత ఆలయ పునర్నిర్మాణ కమిటీ..
96 Viewsఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్ని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు అటు శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి […]
శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణ కమిటీ..
124 Viewsఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్ని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు అటు శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి […]
బతుకమ్మ దేవి నవరాత్రులు, సుఖ సంతోషాలతో జరుపుకోవాలి… జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ
86 Viewsదేవీ నవరాత్రులు దసరా పండుగ శుభ సందర్భంగా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
దేవీ నవరాత్రులు సంబరంగా జరుపుకోవాలి… మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ
90 Viewsదేవీ నవరాత్రులు దసరా పండుగ శుభ సందర్భంగా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్








