ఆధ్యాత్మికం

రంగ రంగ వైభవంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణ

139 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 6 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం సమీపంలోని పశువుల అంగడి మైదానంలో . శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుభూపాల్ స్వామి కళ్యాణం రంగ రంగ వైభవంగా జరిగింది పురాతన ఆచారం ప్రకారం శ్రీ వేణుగోపాలస్వామిని గరుడ వాహనంపై శ్రీ రుక్మిణి సత్యభామ ను చిన్న వ్రతంపై. సాంప్రదాయం ప్రకారం ఎదురుకోళ్లు నిర్వహించి గ్రామ పురవీధుల గుండా పశువుల అంగడి మైదానంలో. ఎంతో […]

ఆధ్యాత్మికం

శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

148 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 02 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక లను శ్రీ వేణుగోపాల్ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్ ఆలయ పూజారి నవీన్ చారి కమిటీ సభ్యులతో కలిసి గురువారం ఆవిష్కరించారు, స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సర కార్తిక శుద్ధ ఏకాదశి తేదీ 04 -11 -2022 శుక్రవారం నుండి కార్తీక శుక్ల పాడ్యమి తేదీ 10 -11 -2022 […]

ఆధ్యాత్మికం

నవంబర్ 4 నుండి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు

147 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం కార్తీకమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తేదీ 4.11.2022 నుండి తేదీ 10.11.2022 వరకు జరగబోయే ఉత్సవాలలో భాగంగా మంగళవారం రోజున అంకురార్పణ, దీక్షాస్వీకరంతో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అలాగే నవంబర్ 6వ తారీఖున ఆదివారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఉదయం 11: 00గంలకు జరుగుతుంది, అలాగే ప్రతి సంవత్సరం లాగానే కార్తీక పౌర్ణమి రోజున అనగా తేదీ 8 11 […]

ఆధ్యాత్మికం

ముస్తాబాద్ పురవీధుల గుండా పల్లకిలో శివ కేశవులు…

119 Viewsముస్తాబాద్/సిరిసిల్ల/ అక్టోబర్ 24; హిందూ క్యాలెండర్ ప్రకారం ఎన్నో రకాల పండుగలను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా దేశం మొత్తం ఘనంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఈ దీపావళి పండుగను ఐదు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగకు ముందు రోజు ధన్ తెరస్ అంటారు. దీనినే నరక చతుర్దశి అని కూడా పిలుస్తారు. మన ఇంటి ఆవరణంలో దీపం వెలిగించడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.శాస్త్రం ప్రకారం నరుక […]

ఆధ్యాత్మికం

ప్రపంచ ఆహార దినోత్సవం – రైతులేనిదే ఆహారం లేదు…

134 Viewsముస్తాబాద్/అక్టోబర్/16; ప్రపంచ ఆహార దినోత్సవం.. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభీ జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్త్యం భిక్షాం దేహీచ పార్వతి అన్నారు గురువులు! ఆహారమే సర్వ సృష్టికి మూలం ఆహారమే మన మనుగడకు ఆధారం ఆహారాన్ని వృధా చేయకు ఆహారం పరబ్రహ్మ స్వరూపం ఆహారం లేనిదే ఏప్రాణి జీవించలేదు కోటి విద్యలు కూటి కొరకే తినడానికి తిండిలేని స్థాయినుండి తినడం స్థాయికి వెళ్లడంకాదు విజయం అంటే… మనం తింటూ మరొకరికి పెట్టే స్థాయికి ఎదగడమే విజయం.రైతు లేనిదే రాజ్యంలేదు […]

ఆధ్యాత్మికం

రామాంజనేయ స్వామి ఆలయానికి విరాళాలు

138 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ లో రామాంజనేయ దేవాలయానికి కోరుట్ల పేటకు చెందిన గండ్ర విభాకర్రావు రెండు లక్షల రూపాయలు, కల్వకుంట్ల నాగేశ్వరరావు ఒక లక్ష ఒక వెయ్యి ఒక వంద పదకొండు రూపాయలు, రామగిరి ఉమాదేవి తిరుపతి రావు గారు ఒక లక్ష రూపాయలు, రామగిరి మాధవరావు ఒక లక్ష రూపాయలు, రామగిరి పెద్ద కిషన్ రావు రెండు లక్షలు రామగిరి జీవన్ ఒక లక్ష రూపాయలు, రామగిరి కిషన్ రావు లక్ష రూపాయలు, […]

ఆధ్యాత్మికం

నేడే అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు

121 Viewsముస్తాబాద్/అక్టోబర్/9; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహర దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆదివారం రథోత్సవం సందర్భంగా రథంపై కొలువు దీరనున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు వేకువ జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ… మొక్కులు చెల్లించుకుంటున్నారు. Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

ఘనంగా గురుపౌర్ణమి ఉత్సవాలు

131 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సధనంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలను ఘనం గా నిర్వహించారు. సత్సంగ సధనం అద్యక్షులు శ్రీ బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యం లో శ్రీ మార్కండేయ ఆలయ పూజారి ఉమాశంకర్ చేతుల మీదుగా సత్సంగ సధనం వ్యవస్థాపక అద్యక్షులు శ్రీ రాముని పరమ భక్తులు ఆద్యాత్మిక గురువు శ్రీ సరస్వతీ గోవిందా రాజుల విగ్రహానికి గురుపౌర్ణమీ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, సరస్వతీమంత్ర సహిత , ఉపనిషత్‌ అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు […]

ఆధ్యాత్మికం

ముంబైలో శ్రీరామనవమి ఘనంగా శోభ యాత్ర

272 Viewsముంబై నగరంలో శ్రీ రాంనవమి చోభయాత్ర ఘనంగా జరిగినట్లు తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి గణేష్ చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు దాసరి గణేష్ ఆదివారం రోజున శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు మహారాష్ట్ర లోని కళ్యాణ్ లో బీజేపీ నిర్వహించిన చోభయాత్ర లో కళ్యాణ్, ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కళ్యాణ్ ఎమ్మెల్యే నరేంద్ర పవార్ శోభాయాత్రలో పాల్గొనడం అభినందనీయంగా […]

ఆధ్యాత్మికం

ముంబైలో లో శ్రీ రామ నవమి శుభ యాత్ర

260 Viewsముంబై నగరంలో శ్రీ రాంనవమి చోభయాత్ర ఘనంగా జరిగినట్లు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి గణేష్ చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు దాసరి గణేష్ ఆదివారం రోజున శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు మహారాష్ట్ర లోని కళ్యాణ్ లో బీజేపీ నిర్వహించిన చోభయాత్ర లో కళ్యాణ్, ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కళ్యాణ్ ఎమ్మెల్యే నరేంద్ర పవార్ శోభాయాత్రలో పాల్గొనడం అభినందనీయంగా ఉందని విలేకరులతో తెలిపారు Telugu News […]