109 Views– ఆలయంలో స్వామివారికి పూజలు వేములవాడ, ఫిబ్రవరి 16, 2024: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ సతీ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు.. మండలి డిప్యూటీ చైర్మన్ దంపతులకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేసి, శేష వస్రము […]
ఆధ్యాత్మికం
ఘనంగా సరస్వతీ దేవి జన్మ దినోత్సవ. వసంత పంచమి వేడుకలు
127 Viewsఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 14 : ఎల్లారెడ్డిపేట మండలంలో సరస్వతీ దేవి జన్మోత్సన వసంత పంచమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు దేవాలయాలలో చిన్నారులకు ఆర్చకులు అక్షరాభ్యాసం చేయించారు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వసంత పంచమి సందర్భంగా సరస్వతీ మాత మందిరాల వద్ద దూప దీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా శ్రీ సాయి బాబా ఆలయ ప్రదాన ఆర్చకులు మధు […]
మంచిర్యాల నుండి అయోధ్య కి ప్రత్యేక రైలు
119 Viewsమంచిర్యాల నుండి ప్రత్యేక రైలులో అయోధ్యకు బయలుదేరిన రామ భక్తులు బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్య దర్శన్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి మంచిర్యాల జిల్లా లోని 1000 మందికి పైగా రామ భక్తులు మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో అయోధ్యకు బయలు దేరి వెళ్ళడం జరిగింది. ముందుగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం వెంకటేశ్వర టాకీస్ నుండి ముఖరం చౌరస్తా […]
240 Viewsపద్మశాలి సంఘానికి 100 కుర్చీలు అందజేసిన -సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పద్మశాలి సంఘానికి సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి 100 కుర్చీలు అందజేశారు ఈ కుర్చీలను మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ గుడి ఆవరణలో పద్మశాలి సంఘం సభ్యులకు వితరణ చేశారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ని శాలువాతో సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు […]
రాజన్న ను దర్శించుకున్నరాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి
249 Viewsరాజన్న ను దర్శించుకున్నరాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు….వీరి వెంట ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్,ఆర్ డి ఓ మధుసూదన్ తహసీల్దార్ మహేష్ ఆలయ ఏఈవో బ్రాహ్మణ గారి శ్రీనివాస్ ఆలయ సూపర్డెంట్ తిరుపతిరావు ఇన్స్పెక్టర్ చెక్కిళ్ల అశోక్ పోసాని రాజ్ కుమార్ ఉన్నారు. Telugu News 24/7
జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య అధికారులతో సమావేశం
207 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఫిబ్రవరి 07: జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య- ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని ప్రాథమిక కేంద్రాల వైద్యాధికారులు మరియు లెప్రాసి నోడల్ పర్సన్స్ హాజరు అయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 34 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. కుష్టు వ్యాధి ప్రారంభంలోనే చికిత్సచేస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని జిల్లా ప్రోగ్రాం అధికారి డా. రజిత వివరించారు. ఈ […]
సిరి పోషణ” కార్యక్రమంతో పోషకాహార లేమికి చెక్
231 Viewsసిరి పోషణ” పైలట్ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో : రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ* సిరిసిల్ల 07, ఫిబ్రవరి2024: పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన “సిరి పోషణ” కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందనీ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ అన్నారు. బుధవారం ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో 6 సంవత్సరాల లోపు విద్యార్థులు, బాలింతలు, గర్భిణులకు ఫిబ్రవరి మాసంలో వారానికి […]
నేటి నుండి రాజన్న ఆలయ ధర్మశాలలు e- టికెటింగ్ ద్వారా బుకింగ్
239 Viewsవేములవాడ వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మశాలల బుకింగ్ కొరకు నేటి నుండి ఆలయ అధికారులు ఈ టికెటింగ్ సేవలను అందుబాటులోని తీసుకువచ్చారు. ఇకనుండి ఎవరైనా దేవాలయ రూమ్ లు (ధర్మశాలలు) కావాలనుకునేవారు ఈ టికెటింగ్ సేవలను వినియోగించుకొనగలరని , అలాగే T APP FOLIO , MEE SEVA, తదితర ఆన్లైన్ సర్వర్ల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. Telugu News 24/7
అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలి.
174 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఎంపీడీవో చిరంజీవి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు మంచి పోషకాహారాలను అందించాలన్నారు ఈ సందర్భంగా బుధవారం నారాయణపూర్ అంగన్వాడి సెంటర్ల లో. విద్యార్థులకు రాగి లడ్డూలను అందించారు అంగన్వాడి కేంద్రాలలో విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు ఒకవైపు ఆటల పాటలతో శరీర దారుడియం. మరొకవైపు చదువును అభ్యసించడం జరుగుతుందన్నారు ఐసిడిఎస్ సూపర్వైజర్ మోతే సరిత ఎంపీటీసీ అపేరా సుల్తానా మాజీ సర్పంచులు నిమ్మ లక్ష్మి దొమ్మాటి […]
మంచిర్యాల లో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పర్యవేక్షణ
154 Viewsమంచిర్యాల గోదావరి తీరంలో ఈనెలలో జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతర సౌకర్యాల ఏర్పాట్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పర్యవేక్షించారు. శనివారం అధికారులతో కలిసి జాతర పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగ వద్దని సూచించారు. జాతర నిర్వాహనకు కోరిన వెంటనే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆ నిధులతో మంచిర్యాల, నస్పూర్ […]










