(తిమ్మాపూర్ పిబ్రవరి)
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటా కొలువుదీరేలా రామయ్య చిత్రపటాలను తయారు చేయించి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో బీజేపి ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికి అయోధ్య రామయ్య చిత్రపటాలను పంపిణీ చేశారు..
ఈ కార్యక్రమంలో కాషాయం శ్రేణులు, రామయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు..




