ఆధ్యాత్మికం

భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారానికి ఎంపికైన రామకోటి రామరాజు

90 Viewsభక్తిరత్న మహానంది జాతీయ పురస్కారానికి ఎంపికైన రామకోటి రామరాజు -గత 25సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక సేవలు చేస్తున్న రామకోటి రామరాజు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జూన్ 28) సిద్దిపేట జిల్లా, గజ్వేల్: తెలుగు వెలుగు జాతీయ స్వచ్చంద సేవా సంస్థ వారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్రల నుండి వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారికి జాతీయ స్థాయిలో పురస్కారాలను ఈనెల 30న ఆదివారం నాడు కరీంనగర్ లో ప్రధానం చేయనున్నారు. అందులో […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో వర్షాల కోసం మహా శివునికి జలాభిషేకాలు

89 Viewsశ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో వర్షాల కోసం మహా శివునికి జలాభిషేకాలు …శ్రీరామకోటి రామరాజు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి, (జూన్ 26) సిద్దిపేట జిల్లా,గజ్వేల్: వర్షాలు సకాలంలో కురువాలని కోరుతూ శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్రజ్ఞాపూర్ లోని పార్థివేశ్వర స్వామి దేవాలయంలో మహాశివునికి పంచామృత అభిషేకాలు, జలాభిషేకాలు ఘనంగా నిర్వహించి ఓం నమఃశివాయ పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తు మహాశివుణ్ణి వేడుకున్నారు. ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ […]

ఆధ్యాత్మికం

పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి..

76 Views(కరీంనగర్ జూన్ 25 ) పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని సీడీపిఓ సబితా కుమారి అన్నారు. మంగళవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధి 8వ డివిజన్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు. పిల్లల ఎత్తు, బరువు కొలతలను పరిశీలించారు. పిల్లల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నెల పిల్లల ఎత్తు బరువు చూడాలని దీనికి పిల్లల తల్లులు ప్రత్యేక చొరవ తీసుకొని అంగన్వాడి సెంటర్లో […]

ఆధ్యాత్మికం

ముత్యాల తలంబ్రాలు అందుకున్న మర్కుక్ ఎస్.ఐ

97 Viewsముత్యాల తలంబ్రాలు అందుకున్న మర్కుక్ ఎస్.ఐ . అద్భుత కార్యక్రమం అని రామకోటి రామరాజును సన్మానించిన – ఎస్. ఐ మధుకర్ రెడ్డి 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి, (జూన్ 25) సిద్దిపేట జిల్లా / మర్కుక్ మండలం: భద్రాచల దేవస్థాన కళ్యాణ ముత్యాల తలంబ్రాలను శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మంగళవారం నాడు మర్కుక్ ఎస్.ఐ మధుకర్ రెడ్డితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ బృందానికి అందజేశారు. ఈ సందర్బంగా ఎస్ […]

ఆధ్యాత్మికం

నిత్యవసర సరుకుల పంపిణీ..

137 Views(మానకొండూర్ జూన్ 15) మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన పేదలకు గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్, ఈసి చైర్మన్ సరోజన ఆదేశాల మేరకు మండల కో ఆర్డినేటర్ పాముల మరియా ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలకు మూడు నెలల పాటు సరుకులను అందజేస్తామని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని పేదలు ఉపయోగించుకోవాలని కోరారు… […]

ఆధ్యాత్మికం

చిరుతల రామాయణం నాటక ప్రదర్శనకు అపూర్వ స్పందన..

213 Views ఆసక్తిగా తిలకించిన గ్రామ ప్రజలు.. (తిమ్మాపూర్ మే 20) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చిరుతల రామాయణం నాటకం మూడు రోజులగా కొనసాగుతుంది. తొలి రెండు రోజులు దశరథుడు, కౌసల్య, కైక, సుమిత్ర, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రజ్ఞుడు, విశ్వామిత్రుడు,రావణాసురుడు తాటకి,శుభాభుడు, మారీసుడు, రాక్షసులు,ఆంజనేయుడు, సుగ్రీవుడు,వాలి,అంగదుడు, పాత్రలు ఆకట్టుకున్నాయి. మూడవరోజు సోమవారం ఆంజనేయుడు లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చి రాముడికి వివరిస్తాడు. అనంతరం రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వారధి […]

ఆధ్యాత్మికం

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు…

106 Views(మానకొండూర్ మే 15) మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హాజరై మాట్లాడుతూ.. ఈ రోజు మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారని అన్నారు.. రసమయి బాలకిషన్ మానకొండూరు నియోజకవర్గన్ని అభివృద్ధి పథంలో నడిపించాడని కొనియాడారు.. ఆయన ఎక్కడ వున్న నిండు […]

Breaking News ఆధ్యాత్మికం

మొలంగూరులో మొరాయించిన ఈవీఎం..

146 Views(కరీంనగర్ మే 13) కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని మొలంగూరు గ్రామంలో పోలింగ్ స్టేషన్ 116 లో సాంకేతిక లోపం కారణంగా ఈవీఎం దాదాపు 30 నిమిషాల నుండి పనిచేయటం లేదు. అప్రమత్తమైన అధికారులు వెంటనే మరొక ఈవీఎం ను ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎం మోరాయించడం తో జనాలు బారులు తీరి నిలుచునే పరిస్థితి లేక వరండాలో కూర్చొని ఉండిపోయారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

ఆధ్యాత్మికం

గెలుపు ఖాయం

80 Viewsనీలం మధు గెలుపు ఖాయం. సిద్దిపేట జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి కనకమైన శ్రీకాంత్ ముదిరాజ్. గజ్వేల్  మే 11 మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో నీలం మధు భారీ మెజార్టీతో గెలుపొందుతాడని సిద్దిపేట జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఓరగబెట్టిందిలేదన్నారు. […]

ఆధ్యాత్మికం

మంచిర్యాలలో హనుమాన్ జయంతి

78 Viewsమంచిర్యాల నియోజకవర్గం.. హనుమాన్ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఐ బి చౌరస్తా నుంచి ప్రారంభమైన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్