మంచిర్యాల నియోజకవర్గం..
హనుమాన్ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఐ బి చౌరస్తా నుంచి ప్రారంభమైన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.





