387 Viewsత్వరలో నెరవేరానున్న మల్లంపల్లి మండల ఆకాంక్ష పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు ములుగు జిల్లా,సెప్టెంబర్ 20 బీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసా గుతున్నాయి.బుధవారం ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్ ఆధ్వ ర్యంలో ములుగు పట్టణానికి చెందిన సుమారు వందమంది బిజెపి కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.వీరికి జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా […]
రాజకీయం
మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి
106 Viewsతెలుగు న్యూస్ సెప్టెంబర్ 20 (హైదరాబాద్) : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా కాలయాపన చేయడం తగదని హెచ్చరించారు. ఒకవేళ రిజర్వేషన్ల అమలులో జాప్యం చేస్తే కేంద్రం తీసుకొచ్చిన బిల్లును రాజకీయ ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన 12వ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిందని […]
ఏకగ్రీవ తీర్మానం
92 Viewsతెలుగు న్యూస్ సెప్టెంబర్ 20 సిద్దిపేట జిల్లా గజ్వేల్ సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి గజ్వేల్ నుండి పోటీ చేసి సీఎం కావాలని గజ్వేల్ పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీలు ఏకగ్రీవ తీర్మాన పత్రాలను రాష్ట్ర వైద్యా శాఖ మంత్రి హరీష్ రావుకు అందజేసిన అధ్యక్షులు సయ్యద్ యూసుఫ్ ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
యాదాద్రి లక్ష్మినర్సింహస్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్
90 Viewsసెప్టెంబర్ 20 యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహ స్వామి వారిని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు స్వాగతం పలికి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గుడాల భాస్కర్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఎమ్మెల్యేకు రెవెన్యూ డివిజన్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా
151 Views మాజీ ఎంపీపీ డాక్టర్ జాడీ రామరాజు నేత తెలంగాణ క్రాంతి,ఏటూర్ నాగారం, సెప్టెంబర్ 20 ఏటూర్ నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ డాక్టర్ జాడీ రామరాజు నేత మాట్లా డుతూ కాంగ్రెస్ నాయకురాలకు ములుగు ఎమ్మెల్యేకు ఏటూరు నాగారం రెవిన్యూ డివిజన్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అన్నారు.అదేవిధంగా మైదాన ప్రాంత నాయకురాలు కాబట్టి మల్లంపల్లి […]
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది
105 Viewsసిద్ధిపేట సెప్టెంబర్ 20 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని సీఎం కేసీఆర్ లాగా మాట ఇచ్చి తప్పుకోవడం కాదని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అన్నారు. సిద్దిపేటలో బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తుక్కుగూడ సభలో 6 పథకాలకు గ్యారెంటీ స్కీం లక్షలాది మంది సాక్షిగా ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే వెన్నుతిరిగేది ఉండదని అది ఏది ఏమైనా […]
ఖాళీ అవుతున్న కాంగ్రెస్
122 Views – బీ.ఆర్.ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు – కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే (శంకరపట్నం సెప్టెంబర్ 20) మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు ఖాళీ అవుతుంది. సీఎం కేసీఆర్ పాలనకు తమ సంపూర్ణ మద్దతు పలుకుతూ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేపట్టిన అభివృద్ధికి అండగా నిలుస్తూ గులాబీ గూటికీ భారీగా చేరికలు ఉపందుకున్నాయి. బుధవారం శంకరపట్నం మండలం బీ.ఆర్.ఎస్.పార్టీ కార్యాలయంలో ముత్తారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, […]
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా దొమ్మాటి
84 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా తనను నియమించినందుకు బుధవారం దొమ్మాటి నరసయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాన్ని అధికారికంగా మంగళవారం ప్రకటించడం జరిగిందన్నారు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంబిరావుపేట మండలాలకు ఇన్చార్జిగా బ్లాక్ అధ్యక్షునిగా నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ […]
రెవెన్యూ డివిజన్ సాధన కోసం సంతకాల సేకరణ
83 Viewsరాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ను కోరుతూ వ్యాపార వాణిజ్య దుకాణాల యజమానుల వద్ద నుండి రెవెన్యూ డివిజన్ సాధన కావాలని కోరుకుంటూ మద్దతు ఇస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంనకు పంపే లేఖ పై వారు సంతకాలు చేశారు. మొదటి సంతకం రెవెన్యూ డివిజన్ లో బాగంగా సీనియర్ జర్నలిస్టు ఎదురుగట్ల ముత్తయ్య తో ప్రారంబించారు.ఇక ప్రతి గ్రామగ్రామాన సంతకాల సేకరణ,గ్రామ పంచాయతీ […]
ప్రధాన కార్యదర్శిగా ఉప్పులేటి రాజు నియామకం
174 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 20) తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ గ్రామానికి చెందిన ఉప్పులేటి రాజు ని బుధవారం డిసిసి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొరంపల్లి రమణరెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పులేటి రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తిమ్మాపూర్ మండల ప్రధానకార్యదర్శిగా నియమించిన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కి, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ […]










