87 Views–ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్. (తిమ్మాపూర్ సెప్టెంబర్ 30) కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం పై దాడికి పాల్పడిన ఎంఐఎం గుండాలను కఠినంగా శిక్షించాలని ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్ డిమాండ్ చేసారు. కరీంనగర్ లో శుక్రవారం ఎంఐఎం కార్యకర్తలు ఎంపి కార్యాలయంపై దాడి జరిపిన సందర్బంగా శనివారం తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ రాజీవ్ రహదారి పై బీజేపీ కార్యకర్తలు ఎంఐఎం దిష్టి బొమ్మను దహనం చేసారు. కరీంనగర్ […]
రాజకీయం
కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు,బిఆర్ఎస్ పార్టీలో..
72 Viewsవర్గల్ మండల్, చౌదర్పల్లి గ్రామం సెప్టెంబర్ 30 :భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గజ్వేల్ నియోజకవర్గంలో కార్యకర్తలు, అధ్యక్షులు చేరికలు జరుగుతున్నాయి. వర్గల్ మండల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వేలూరి వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి,వర్గల్ మండల్ ప్రధాన కార్యదర్శి పడిగే రాజు, చౌదరి పల్లి గ్రామ సర్పంచ్ బుడిగే లలిత శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గుప్తా, వర్గల్ మండల్ బి […]
హస్తం ప్రభుత్వం ఆశా వర్కర్లను ఆదుకుంటుంది – కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
286 Viewsహస్తం ప్రభుత్వం ఆశా వర్కర్లను ఆదుకుంటుంది – కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : హస్తం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆశా వర్కర్లను ఆదుకుంటుంది అని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లకు శనివారం కేకే మహేందర్ రెడ్డి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తల సేవలు అమూల్యమైనవని కరోనా సమయంలో తల్లి, చెల్లి,భార్య చేయలేని సేవలు ఆశా […]
బంజారా సేవాలాల్ కమ్యూనిటీ హాల్ కు భూమిపూజ
259 Viewsకుత్బుల్లాపూర్:సెప్టెంబర్ 30 24/7 తెలుగు న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి డబుల్ బెడ్రూమ్ వద్ద నిర్మించనున్న బంజారా సేవాలాల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈరోజు భూమిపూజ చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, బంజారా సేవాలాల్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు […]
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆశా వర్కర్లను ఆదుకుంటుంది: కేకే మహేందర్
242 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లకు మద్దతు ప్రకటిస్తూ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తల సేవలు అమూల్యమైనవని కరోనా సమయంలో తల్లి చెల్లి భార్య చేయలేని సేవలు ఆశా కార్యకర్తలు ధైర్య సాహసాలతో చేయడం జరిగిందన్నారు. తమ కుటుంబాలకు ఏమన్నా అవుతది అని భయం విడనాడి సమాజ సేవకు ముందుకు రావడం జరిగిందన్నారు సుప్రీంకోర్టు […]
నూతన అయిల్ ఫామ్ ఇండస్ట్రీ భూమిపూజ కార్యక్రమం
228 Viewsసిద్దిపేట :సెప్టెంబర్ 30 24/7 తెలుగు న్యూస్ ఈ రోజు సిద్దిపేట జిల్లా నర్మేట గ్రామ శివారులో అయిల్ ఫామ్ ఇండస్ట్రీ భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు మండలం ములుగు డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి,ములుగు ఆత్మ కమిటీ చైర్మెన్ గుండా రంగారెడ్డి, లింగారెడ్డి, అమర్ సిద్దిపేట జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగా నాగిరెడ్డి పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు
285 Viewsకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే (తిమ్మాపూర్ సెప్టెంబర్ 30) రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశ ప్రజల దృష్టి సీఎం కేసీఆర్ వైపుమళ్లిందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్, మొగిలిపాలెం, పోరండ్ల, మహాత్మనగర్ గ్రామాలలోని వివిధ పార్టీల నుంచి 500 మంది యువకులు, నాయకులు శనివారం మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టి లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి […]
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కలిసిన ప్రజలు
212 Viewsమేడ్చల్ జిల్లా:సెప్టెంబర్ 30 24/7 తెలుగు న్యూస్ కుత్బుల్లాపూర్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
అంబర్ పేటపై కన్నేసిన కిషన్ రెడ్డి
249 Viewsఅంబర్ పేట:సెప్టెంబర్ 28 24/7 తెలుగు న్యూస్ అంబర్ పేటలో మారనున్న రాజకీయాలు బిజెపిలోకి బీఆర్ఎస్ కీలక నేతలు బిజెపి మాజీ జోగులాంబ గద్వాల ఇంచార్జ్ వెంకట్ రెడ్డి , బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డిలు బి ఆర్ ఎస్ లో చేరడంతో ప్రతీకారం తీర్చుకునే దిశగా కిషన్ రెడ్డి వ్యూహం ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
దళితుల అభివృద్దే సీఎం లక్ష్యం
322 Views-మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (తిమ్మాపూర్ సెప్టెంబర్ 28) దళితుల అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ అన్నారు.బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలోని దళిత సంఘాల నాయకులు గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తమ గ్రామంలో డా.బీఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరడంతో వెంటనే ఎమ్మెల్యే స్పందించి విగ్రహాన్ని ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.. అనంతరం […]










