67 Views మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస్ రావు, ఐపీఎస్ మహిళా పై జరిగే వేదింపులకు అడ్డుకట్ట వేయడంలో మల్టీ జోన్ -II జిల్లా లో ఉత్తమ పనితీరును కనబరచిన జోగుళాంబ గద్వాల్ పోలీస్ షి టీం. జోగులాంబ గద్వాల్ జిల్లా, ఫిబ్రవరి 27 జోగులాంబ గద్వాల్ జిల్లాలో మహిళలు, యువతులు మరియు బాలికల పై జరిగే లైంగిక వేదింపులకు అడ్డుకట్ట వేసేందుకు పని చేస్తున్న జోగుళాంబ గద్వాల్ […]
ప్రాంతీయం
మరింత వేగాన్ని పెంచినా టన్నెల్ ఆపరేషన్
71 Viewsమరింత వేగాన్ని పెంచినా టన్నెల్ ఆపరేషన్ శ్రీశైలం ఫిబ్రవరి 27, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో సహాయ క చర్యలు నేటితో ఆరవ రోజు కొనసాగుతున్నాయి, ఎస్ ఎల్ బి సి టన్నెల్లో నీటి తోడకము చాలెంజిగా మారింది నిమిషానికి ఐదు వేల లీటర్ల సి పేజ్ నీటి తోడకం తో పాటు లోపల బురద కోరుకపోతుండడంతో రిస్కు పనులు మరింత క్లిష్టంగా మారాయి. ఆర్మీ నేవీ ఎన్ డి ఆర్ ఎఫ్,ఎస్ […]
తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు
145 Viewsరాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫిబ్రవరి 27, హైదరాబాద్ మాదాపూర్లో హెచ్సీఎల్ టెక్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ( హెచ్ సి ఎల్, టెక్స్ గ్లోబల్, డెలివరీ,సెంటర్ )ను ముఖ్యమంత్రి ఐటీ, పరిశ్రమల […]
ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా
101 Viewsఫామ్ ల్యాండ్ ముసుగులో అక్రమ వెంచర్లు ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా మంచిర్యాల జిల్లా, ఫిబ్రవరి 27 మంచిర్యాల జిల్లా నగర పరిసరాల్లో ఇతరపట్టణ మరియు మండల పరిసర ప్రాంతాలలో ఫామ్ ల్యాండ్ పేరిట అక్రమ వెంచర్లు విస్తరిస్తున్నారు.డీటీసీపీ (డీటీసీపీ ) అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా విక్రయించి ప్రజలను మోసం చేసే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిబంధనలను ధిక్కరిస్తూ, అధికారులను తప్పుదోవ పట్టిస్తూ, ప్రజలను మభ్యపెట్టి కేటుగాళ్లు భారీగా లాభాలను […]
విద్యుత్ షాక్ తో కూలి మృతి…
134 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 27 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ గ్రామంలోని వట్టెల నర్సయ్యకు చెందిన తన వ్యవసాయ బావిలో గత నాలుగైదు రోజుల నుండి ముస్తాబాద్ గ్రామానికి చెందిన వడ్డెర రాజులు క్రేన్ సహాయంతో మట్టిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఒల్లెపు దేవేందర్ తండ్రి రాములు సుమారుగా 35. సం అతను నీళ్లలోనే ఉండి విద్యుత్ మోటార్ సహాయంతో నీళ్లను బయట పంపిస్తామని మోటార్ యొక్క స్విచ్ ఆన్ చేయగా మోటర్ బాడీ తో సహా విద్యుత్ […]
శక్తి కేంద్రం ఇన్చార్జి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులకు సన్మానం…
132 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 26 (24/7న్యూస్ ప్రతినిది): రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపీని కలిసి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన పోతుగల్ గ్రామానికి చెందిన బీజేపీ శక్తి కేంద్రం ఇంచార్జి, చీకోటి మహేష్, బూతు కమిటీల అధ్యక్షులు నేడు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపిని మార్యాదపూర్వకంగా కలిసి, మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సందర్బంగా వారిని శాలువాతో సత్కరించి, సన్మానం చేశారు. Telugu News 24/7tslocalvibe.com
ఎండుతున్న వరిపొలాలు మండుతున్న రైతు కడుపులు.. చెరువు నింపాలని వేడుకోలు…
271 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి): యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నా ఎవరు పట్టించుకోరా.. బంధనకల్ గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించే వారేరని రైతులం తెచ్చినప్పులు ఎలా తీర్చాలంటున్నామన్నారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ ఎన్నో కష్టాలుపడి లక్షలు వెచ్చించి పంటలుసాగు చేస్తున్నామని తీరా పంటచేతికొచ్చే సమయంలో నీరందక ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం దేవుడెరుగు గాని.. వంటలు ఎండాక […]
మృతుని రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చెక్కును అందించిన అధికారులు…
153 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 25 (24/7న్యూస్ ప్రతినిది); ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామ నివాసి అయిన జెల్ల దేవయ్య అనేరైతు అప్పులు అధికమవడంతో ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అతని భార్యకు స్థానిక మండల అధికారులు1,లక్ష రూపాయలగల మంజూరు చేసిన చెక్కును వారి నివాసంలో అందించారు. Telugu News 24/7tslocalvibe.com










