ప్రాంతీయం

వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు జగదేవపూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీయస్

154 Views  కమీషనర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి జవాబుదారితనంగా విధులు నిర్వహించి ప్రజల ఆధార అభిమానాలు పొందాలని సూచించారు.క్రైమ్ రేటు తగ్గించే విధంగా సమన్వయంతో విధులు నిర్వహించాలి.ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ మన ప్రథమ కర్తవ్యం.విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించవద్దు ఈ సందర్భంగా కమిషనర్ గారు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. జగదేవపూర్ పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలలో నాటిన మొక్కలను పరిశీలించారు మరియు వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాలు […]

ప్రాంతీయం

అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి అవసరం లేదు.

138 Views– అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి అవసరం లేదు. -డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్. – మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. భారత దేశానికి దిశా నిర్దేశం నిర్దేశించి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి అడ్డువస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు కోసం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని డిపిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య […]

ప్రాంతీయం

అంబేద్కర్ కొందరి వారు కాదు అందరి వారు

147 Views మండలం పరిధిలోని బేగంపేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాటు చేస్తున్నటువంటి పిల్లర్ శుక్రవారం సాయంత్రం స్థానిక సర్పంచ్ ప్రవీణ్ అంబేద్కర్ ప్రతిష్టాత్మక ఏర్పాటు చేసినటువంటి పనులను అడ్డుకొని అంబేద్కర్ కు ఏర్పాటు చేసినటువంటి పిల్లర్ తొలగించడం సరైన పద్ధతి కాదని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య అన్నారు. ఈరోజు రాజ్యాంగం భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన సర్పంచ్ ఈ విధంగా చేయడం పద్ధతి కాదని అన్నారు. సర్పంచ్ పై తక్షణమే […]

ప్రాంతీయం

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల

135 Viewsవిద్యార్థులే ఉపాధ్యాయులైన వేల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్య బోధనలు చేశారు. రాయపోల్ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల రామ్ సాగర్ ఎస్సీ కాలనీలో స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివలింగం మాట్లాడుతూ విద్యార్థులు తోటి విద్యార్థులకు విద్య బోధనలు చేశారు. విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి చక్కటి విద్య బోధనలు అందించారని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించబడతాయని, తరగతి గది […]

ప్రాంతీయం

యువతకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం

130 Viewsదౌల్తాబాద్: యువత తలుచుకుంటే సాధ్యం కానిది లేదని, యువతకు పూర్తిస్థాయిలో ప్రోత్సాహం అందిస్తామని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. మిరుదొడ్డిలో నిర్వహించిన కేపీఆర్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో ఎంపీ పాల్గొని ఫైనల్ విజేతలు మల్లాయపల్లి, రన్నరప్ మిరుదొడ్డి జట్లకు ఎంపీ బహుమతులు అందించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈటోర్నమెంట్ లో 65 క్రికెట్ జట్లు పోటీ పడ్డాయని, క్రీడల్లో గెలుపోటములు […]

Breaking News కథనాలు ప్రాంతీయం

మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం….ఎల్లారెడ్డిపేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్.

447 Viewsమొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం ఎల్లారెడ్డిపేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్. మండల పంచాయతీ అధికారి, ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి, సాంకేతిక సహాయకులకు షోకాజు నోటీసులు జారీ. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో విఫలమైన అధికారులపై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దె చెరువు ట్యాంకు బండుపై నాటిన నాలుగు వరుసల మొక్కల్లో చాలావరకు నీళ్లు అందించని కారణంగా ఎండిపోవడం, ప్రధాన […]

ప్రాంతీయం

నూతన ఎస్పీని కలిసిన ప్రజాప్రతినిధులు…

397 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 3, ముస్తాబాద్ పొలీస్ స్టేషన్ కు వచ్చిన నూతన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నును మర్యాదపూర్వకంగా కలిసి, శాలువతో సన్మానించిన ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య , రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, నాయకులు శీలంస్వామి తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలయ్యను పరామర్శించిన మాజీ సర్పంచ్

122 Views దౌల్తాబాద్: గురువారం రాత్రి దౌల్తాబాద్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన తమ్మలి బాలయ్య హైదరాబాదులోని లోటస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న *మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్* పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు తెలిపారు. ఆయన వెంట డాకోల్ల ఆంజనేయులు గౌడ్, బిక్షపతి గౌడ్, సుచిత్ గౌడ్, సాకలి మహేష్ తదితరులు పాల్గొన్నారు… Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి – మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి.

171 Viewsకేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో తాను ముఖ్యమంత్రిగా ఉండి గజ్వేల్ కి ఎమ్మెల్యేగా ఉండి 9 సంవత్సరాలలో ఒక్క దళితుడికైనా న్యాయం చేయని ప్రభుత్వం కేసీఆర్ ది, దళితులను పట్టించుకోకుండా దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కనీసం దళితులందరికీ డబుల్ బెడ్ రూములు ఇవ్వకుండా దళితులను ఆగమాగం చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వార్డులలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్లకి వచ్చింది వీళ్ళకు రాలేదని ప్రజలలో విభేదాలు సృష్టిస్తున్న […]

ప్రాంతీయం

మన ఊరు-మనబడి కార్యక్రమం నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

183 Viewsమన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సిద్దిపేట పట్టణం మంగమ్మ తోటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను, ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంపు, మరుగుదొడ్ల […]